Crime News: బైక్ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో బైక్ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు.
అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో బైక్ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలంలోని బాచారం గ్రామానికి చెందిన ప్రభాకర్, భీమయ్య, మాస్, సాయిలు.. అంధోల్ మండలంలోని నాధులాపుర్ గ్రామంలో నిశ్చితార్థం కార్యక్రమానికి బైక్పై వెళ్లారు. తిరిగి వస్తుండగా అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామ శివారులో వీరి బైక్ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రభాకర్, భీమయ్య, సాయిలు అక్కడికక్కడే మృతి చెందారు. మాస్కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ జాతీయ రహదారి 161పై ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
Pune car Crash: బాలుడి డ్రైవింగ్తో ఇద్దరు మృతి చెందిన ఘటన రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. -
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు చేపట్టింది. అశోక్నగర్లోని ఇంటితో సహా ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. -
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. -
డీజీపీ ఫొటోతో వాట్సప్ డీపీ.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు
తెలంగాణ డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు. -
కోటపల్లిలో చిరుతపులి చర్మం స్వాధీనం
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద సోమవారం చిరుతపులి చర్మాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ తెలుగు సినీ, బుల్లితెర నటులు!
బెంగళూరు శివారులోని జీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవ్ పార్టీపై నగర నేర నియంత్రణ దళం పోలీసులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. -
ఆమెను నమ్మి.. వందల కోట్లు మోసపోయారు!
బిడ్డల ఉన్నత చదువుల కోసం కొందరు.. వారి వివాహాల కోసం కొందరు.. పెన్షన్లా ఉపయోగపడుతుందని మరికొందరు తమ కష్టార్జితాన్ని ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలో పొదుపు చేశారు. -
రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.5 వేలు.. బిల్లు మంజూరుకు రూ.7 వేలు లంచం..!
హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దారు కార్యాలయంలో ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
యూపీలో ఎనిమిది సార్లు ఓటేసిన మైనర్ అరెస్ట్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న నాలుగో విడత పోలింగ్లో 17 ఏళ్ల యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేశాడు. -
నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
జల్పాయిగుడిలో రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దుండగుల దాడి
పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయిగుడి జిల్లాలోని తమ ఆశ్రమంపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేశారని రామకృష్ణ మిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఒడిశాలో పోలింగ్ కేంద్రం వద్ద ఒకరి హత్య
ఒడిశాలోని బరగఢ్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని సొరొసొరాకు చెందిన ఆటోడ్రైవర్ బిశ్వనాథ్ (35)ను సోమవారం మధ్యాహ్నం ఒక పోలింగ్ కేంద్రం ఆవరణలో ప్రత్యర్థులు హతమార్చారు. -
ఛత్తీస్గఢ్లో లోయలో పడిన వాహనం.. 18 మంది గిరిజనుల దుర్మరణం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కబీర్ధామ్ జిల్లా(కవర్ధా) బహపానీ గ్రామ సమీపంలో సోమవారం ఓ వాహనం లోయలో పడి 18 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
-
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
-
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?