Crime news: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత 

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టుబడింది. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో 54 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Published : 31 Oct 2021 01:34 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టుబడింది. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో 54 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన రైల్వే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి ఒడిశా, ముంబయికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని