logo

శివాజీ విగ్రహ నిర్మాణానికి విరాళం

తాంసీ మండల కేంద్రంలో  హిందూ యువసేన ఆధ్వర్యంలో  ఏర్పాటు చేయనున్న శివాజీ మహారాజ్  విగ్రహ నిర్మాణానికి భాజపా జిల్లా నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి  విరాళంగా అందజేశారు.

Published : 28 Mar 2024 12:20 IST

తాంసి : తాంసీ మండల కేంద్రంలో  హిందూ యువసేన ఆధ్వర్యంలో  ఏర్పాటు చేయనున్న శివాజీ మహారాజ్  విగ్రహ నిర్మాణానికి భాజపా జిల్లా నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి  విరాళంగా అందజేశారు.  హిందూ యువసేన నాయకులు పరమేశ్వర్, అరుణ్ కుమార్, రాజు, వెంకటేష్‌లకు ఆయన రూ.50వేల నగదును అందజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని