logo

నీటి పథకం మోటారుకు మరమ్మతులు

మారేడుమిల్లిలోని పంపు హౌస్‌లో మోటార్‌కు మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. సత్యసాయి రక్షిత తాగునీటి పథకం ద్వారా నిర్మించిన మినీ ట్యాంక్‌లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి.

Published : 18 Apr 2024 01:52 IST

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలోని పంపు హౌస్‌లో మోటార్‌కు మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. సత్యసాయి రక్షిత తాగునీటి పథకం ద్వారా నిర్మించిన మినీ ట్యాంక్‌లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. దీనిపై ఈనెల 14న ‘ఈనాడు’లో ‘సాంకేతిక లోపం... సరఫరా కాని రక్షిత జలం’ శీర్షికన ప్రచురించిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు.మోటార్‌కు మరమ్మతులు చేయించి, నీటి సరఫరాను పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని