ఈ సమస్య తీరనిది..?
నగరి పట్టణంలో నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ప్రజలు చిక్కుకుని సతమతం కావల్సిందే. పేరుకు పురపాలక సంఘం.
అవస్థల్లో ప్రజలు
పళ్లిపట్టురోడ్డులో నిత్యం అస్తవ్యస్తంగా..
న్యూస్టుడే, నగరి: నగరి పట్టణంలో నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ప్రజలు చిక్కుకుని సతమతం కావల్సిందే. పేరుకు పురపాలక సంఘం. ఒకవైపు నియోజకవర్గం కేంద్రం, మరోవైపు ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయాలకు నెలవు. మరి ఇంతమంది అధికారులు ఉన్నా.. పట్టణంలో ప్రజలు సాఫీగా రాకపోకలు సాగించడానికి అడుగడుగునా ఆటంకాలే.. నిత్యం అస్తవ్యస్త వాహనాల రద్దీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా పట్టణం నుంచి వెళ్లే పళ్ళిపట్టు రోడ్డులో ట్రాఫిక్ నియంత్రించే వారే లేరు. కారణం రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలతో ఇరుగ్గా మారడమే. దీంతో కనీసం నడిచి వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవైపు అనుమతిలేని దుకాణాలు, మరోవైపు ఆక్రమణలు, సన్షెడ్లతో రోడ్డుపైకి చొచ్చుకొచ్చే దుకాణాలు. మధ్యలో వాహనాల రాకపోకలు సాగాలంటే అసాధ్యం.
కనిపించని క్రమబద్ధీకరణ..
పురపాలక సంఘ పరిధిలో రహదారులు, కాలువలు పూడ్చేసి దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సంబంధింత అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంతో కాలువలపై శాశ్వత నిర్మాణాలు చేపడుతు న్నారు. మరోవైపు సంత మైదానం పక్కన రోడ్డు వెంట మూడంచల దుకాణాలు అనుమతిలేనివి ఇష్టానుసారంగా ఉన్నాయి. కనీసం ద్విచక్రవాహనాల పార్కింగ్ ప్రదేశం లేక రోడ్డుపైనే నిలిపివేస్తు న్నారు. ఇన్ని అవరోధాలను ఛేదించుకుని వాహనాలు రాకపోకలు సాగాలంటే నరకయాతనే. మున్సిపల్, పోలీసు శాఖ సమన్వయంతో క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టకపోవడంతో ఎవరికి వారు యమునా తీరేగా వదిలేశారు. ఫలితంగా ప్రజల బాధలు చెప్పనలవికావు.
విద్యాలయాలకు వెళ్లాలంటే తిప్పలే..
నగరి బస్టాండ్ నుంచి ఏకాంబరకుప్పం వరకు పళ్లిపట్టురోడ్డులో నాలుగు ఉన్నత పాఠశాలలు, ఒక మహిళా జూనియర్ కళాశాల, నాలుగు ప్రాథమిక పాఠశాలలు, ఒక భవిత కేంద్రం, అర్బన్ ఆరోగ్య కేంద్రం, వ్యవసాయశాఖ డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ రోడ్డులో ఉదయం, సాయంత్రం విద్యార్థులు, చిన్నారులు పాఠశాలలకు వెళ్లాలంటే ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటాలి. నిత్యం తల్లిదండ్రులు చిన్నారులను పాఠశాలలకు పంపడానికి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా శుక్రవారం వారపు సంత రోజున ఈ రోడ్డులో నడిచి వెళ్లటం చాలా కష్టమే. సంబంధింత అధికారులు చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్యని పరిష్కరించాలి.
పుదుపేట మలుపు వద్ద ట్రాఫిక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న జమానా.. పన్నులతో హైరానా
[ 10-05-2024]
పుత్తూరు పట్టణానికి చెందిన వీరయ్యకు గతంలో రూ.2,500 ఇంటి పన్ను చెల్లించేవాడు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆస్తి విలువ ఆధారిత విధానంతో పన్ను విధించడంతో రూ.4,500 చెల్లించాలని పురపాలక సంఘ అధికారులు అతడికి డిమాండ్ నోటీసు అందించారు. -
ఓటర్లకు డబ్బుతో వైకాపా గాలం..!
[ 10-05-2024]
ఐదేళ్లుగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న వైకాపా.. ఎన్నికల్లో విజయం సాధించాలని డబ్బుతో ఓటర్లకు గాలం వేసే పనిలో బిజీగా ఉంది. -
పోలింగ్ కేంద్రాల్ని అప్పగించాలి
[ 10-05-2024]
పోలింగ్ కేంద్రాల్ని శుక్రవారం నాటికి సెక్టోరియల్ అధికారులకు అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. ఎంఈవోలతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. -
నమ్మించడం.. వంచించడం.. ఇదే జగన్ నైజం
[ 10-05-2024]
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని విపక్ష నేత హోదాలో జగన్ పదేపదే నాయకులకు హితబోధ చేశారు. అవి లేనప్పుడు అటువంటి నేతలను ఇంటికి పంపాలని కూడా ఆయనే సెలవిచ్చారు. -
తెదేపా ఆకలి తీర్చింది.. వైకాపా మూసేసింది
[ 10-05-2024]
రూ.2కే పేదలకు కిలో బియ్యం అందించిన తేదేపా ప్రభుత్వం వారి ఆకలి తీర్చేందుకు రూ.5కే అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. -
జెండాలు వేరైనా.. అజెండా ఒకటే...!
[ 10-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒకటే అని నందమూరి రామక్రిష్ణ అన్నారు. మండలంలోని అరగొండ గ్రామంలో వైకాపాకు చెందిన రంజిత్కుమార్రెడ్డి, విజయ్ యాదవ్ కుటుంబ సభ్యులకు ఆయన గురువారం తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
దేశానికి మోదీ.. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం
[ 10-05-2024]
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ అన్నారు. -
ప్రజలు ఎలాపోతే మనకేంటి..?
[ 10-05-2024]
నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడానికి నిర్దేశించిన కట్టమంచి చెరువు పర్యాటక ప్రాజెక్టు అమలును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది.. -
జగన్.. పన్నుతో వేధించెన్
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన మూలధన విలువ ఆధారిత(సీవీ) ఆస్తిపన్ను విధింపుతో పట్టణ ప్రాంత భవనాలు, ఇళ్ల యజమానులపై మోయలేని భారం పడింది. -
సూపర్-6తోనే సామాజిక న్యాయం..!
[ 10-05-2024]
అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్-6 పేరుతో చంద్రబాబు ప్రజల ముందుకు రాగా.. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రతిపాదించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. -
రెచ్చగొట్టి దాడిచేశారు
[ 10-05-2024]
రెచ్చగొట్టి తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఏర్పేడు మండలం దుర్గిపేరిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
ఎన్నికల రోజు కార్మికులకు సెలవు
[ 10-05-2024]
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు ఉప కార్మిక కమిషనర్ యం.బాలునాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఓటు వేయడానికి మూడు గంటలు వేచి చూడాలా ?
[ 10-05-2024]
‘మేడమ్.. నేను వచ్చి సుమారు మూడు గంటల సేపవుతోంది. ఎన్నికల విధుల నుంచి ఇచ్చిన ఆర్డరు చూపించా. నా ఓటు చిత్తూరులో ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్