logo

తెదేపా ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నేపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమం  ప్రారంభమైంది.

Updated : 04 Jun 2023 16:41 IST

వట్టిచెరుకూరు : గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నేపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమం  ప్రారంభమైంది. తెదేపా నాయకులు, కార్యకర్తలు గ్రామ రైతుల సహకారంతో పొలాలు దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎద్దులు, ట్రాక్టర్లకు కొబ్బరికాయలు కొట్టి భూమాతకు పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని