logo

పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు

నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు  దాఖలయ్యాయి.

Published : 26 Apr 2024 05:11 IST

అసెంబ్లీ స్థానానికి 302, పార్లమెంట్‌కు 40

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు  దాఖలయ్యాయి. నరసరావుపేట పార్లమెంట్‌ స్థానానికి 11, నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి 14, పెదకూరపాడు 10, చిలకలూరిపేట 11, సత్తెనపల్లి 9, వినుకొండ 12, గురజాల 13, మాచర్లలో 9 నామపత్రాలు వచ్చాయి. చివరి రోజు పెదకూరపాడు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌, సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు ర్యాలీగా నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని