ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు.
రాష్ట్రంలో జిల్లాకు 27వ స్థానం
న్యూస్టుడే, వికారాబాద్ కలెక్టరేట్: ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు.
- 2022- 2023లో జిల్లా ద్వితీయ సంవత్సరంలో 25 స్థానం, ప్రథమ సంవత్సరంలో 30 స్థానంలో ఉండగా.. ఈసారి మాత్రం (2023-2024) ద్వితీయలో 27 స్థానం, ప్రథమంలో 22 స్థానంలో నిలిచింది. ః జిల్లాలో ప్రథమ సంవత్సరంలో మొత్తం విద్యార్థులు 6455 మంది పరీక్ష రాయగా 3428 మంది ఉత్తీర్ణతను (53.11 శాతం) సాధించారు. వీరిలో బాలికలకు 3443 మంది పరీక్ష రాయగా 2126 మంది (61.75 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 3012 మంది పరీక్షను రాశారు. 1302 మంది ( 43.23 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
- ద్వితీయ సంవత్సరం మొత్తం 6456 మంది పరీక్ష రాయగా 3965 మంది ఉత్తీర్ణత (61.42) సాధించారు. బాలికలు 3446 మందికి 2352 మంది (68.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 3010కి 1613 (53.59 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
- వృత్తి విదా కోర్సుల్లో (ఒకేషనల్) ప్రథమ సంవత్సర 1353 మందికి 715 మంది ఉత్తీర్ణత (52.85 శాతం) సాధించారు. ద్వితీయలో 1242 మందికి 839 మంది (67.55శాతం) ఉత్తీర్ణులయ్యారు.
గతం కంటే 7 శాతం ఎక్కువ
గతేడాది ప్రథమంలో 46 శాతం విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించగా ఈసారి 53.11 శాతం ఉత్తీర్ణత అందుకున్నారు. దీంతో ఈసారి 7 శాతం పెరిగింది. ద్వితీయలో గత సంవత్సరం 60 శాతం ఉత్తీర్ణులైతే ఈసారి 61.42 శాతం ఉత్తీర్ణులయ్యారు. 1.42 శాతం పెరిగింది.
మోమిన్పేట: మోమిన్పేట, చంద్రాయన్పల్లిలోని కేజీబీవీ విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రత్యేక అధికారిణి ప్రభావతి తెలిపారు.
రెండో స్థానంలో పరిగి కళాశాల
పరిగి, న్యూస్టుడే: పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. గతేడాదితో పోల్చితే ద్వితీయలో ఐదు శాతం మేరకు ఫలితాలు పెరిగాయి. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అధ్యాపకుల చొరవతో ఈసారి 69.32 శాతంతో జిల్లాలోనే ద్వితీయ స్థానం లభించిందని ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తెలిపారు. మహమ్మదాబాద్ మండలం మంగంపేట్ గ్రామానికి చెందిన శివకుమార్ బైపీసీ విభాగంలో 922 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచాడు. ః ఎంపీసీ విభాగంలో ఎ.స్వాతి వెయ్యి మార్కులకు 903 మార్కులు పొంది కళాశాల టాపర్గా నిలిచింది.
గిరిజన బాలికల ప్రతిభ
పరిగి సమీపంలోని గిరిజన గురుకుల బాలికల విద్యాలయం విద్యార్థులు ఇంటర్లో ఉత్తమ ఫలితాలను సాధించారు. కళాశాల మొత్తంగా 1444 మంది విద్యార్థులకు 94.4 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ వై.సుమతి తెలిపారు.
మెరుగైన ప్రగతి సాధించాం
శంకర్నాయక్, నోడల్ అధికారి, ఇంటర్మీడియట్
అధ్యాపకుల అందరి కృషితో ఇంటర్మీడియట్లో గత సంవత్సరం కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాం. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టిస్ లేకుండా పర్యవేక్షించాం. ముమ్మర తనిఖీలు చేశాం. ఫలితాలు సంతృప్తినిచ్చాయి.
కొడంగల్లో 50 శాతమే..
కొడంగల్, న్యూస్టుడే: జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా పేరున్న కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో 50 శాతం దాటలేదు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 199 మందికిగాను 132 ఉతీర్ణత సాధించగా, ద్వితీయ 170 మందికి 84 మంది మాత్రమే ఉతీర్ణులయ్యారు.
కస్తూర్బా కళాశాలలో ద్వితీయలో 75 శాతం, ప్రథమ 87శాతం ఉతీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ స్రవంతి తెలిపారు.
పూడూరు: పూడూరు ఆదర్శ పాఠశాలలో ఎంపీసీ ద్వితీయలో మణికాంత్ 961, నిఖిత 947, మార్కులు సాధించారు.
సంగం లక్ష్మీబాయి కళాశాల మెరుగైన ఫలితాలు
వికారాబాద్ కలెక్టరేట్: స్థానిక సంఘం లక్ష్మీబాయి గురుకుల బాలికల పాఠశాల/కళాశాల విదార్థినులు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 98.7 శాతం ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 79 మందికి 78 మంది ఉత్తీర్ణులయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణమ్మ తెలిపారు. ః జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయలో ఆస్మా సుల్తానా 989 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచిందని ప్రిన్సిపల్ స్వాతి తెలిపారు. డి.సానియా 984 మార్కులు సాధించింది. ఎంపీసీ ద్వితీయలో ఎస్కె. అంజుమ్ 975 మార్కులు సాధించింది.
బీసీ వసతి గృహ విద్యార్థులు 73శాతం ఉత్తీర్ణత
వికారాబాద్టౌన్, న్యూస్టుడే: జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో 73 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఇంటర్లో 266 మంది పరీక్ష రాయగా 146 మంది ఉత్తీర్ణత సాధించారని జిల్లా సంక్షేమ అధికారి ఉపేందర్ బుధవారం తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 300 మంది రాయగా 220 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు.
గురుకుల విద్యార్థినుల ప్రతిభ
తాండూరుగ్రామీణ: ఇంటర్ ఫలితాల్లో తాండూరు మండలం ఖాంజాపూర్ గేటు వద్ద ఉన్న తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు సత్తా చాటారు. అత్యధిక మార్కులతో మండల టాపర్లుగా నిలిచారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో మహేశ్వరీ, ఎమ్.వైష్ణవి 979, విష్ణుప్రియ 978, ఎంపీసీలో ఆర్.సరిత 980, బి.అనూష 970, కె.మాధవి 968 మార్కులతో ముందంజలో నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో 95శాతం, ప్రథమ సంవత్సరంలో 90 శాతం ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి బుధవారం తెలిపారు.
కస్తూర్బాలో 80.76 శాతం ఉత్తీర్ణత: తాండూరు మండలం ఐనెల్లి శివారునున్న కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థినిలు 80.76 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రత్యేకాధికారిణి విజయరత్న వెల్లడించారు. ః అలాగే ఆదర్శ కళాశాల విద్యార్థినిలు 74శాతంతో రాణించారని ప్రిన్సిపల్ ప్రకాశ్ తెలిపారు.
429 మార్కులు సాధించిన సానియా.. తాండూరు: తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల్లో ఆంగ్ల మాధ్యమం బైపీసీలో విద్యార్థిని సానియా 440 మార్కులకు 429 మార్కులు సాధించింది. కళాశాల టాపర్గా నిలిచిందని ప్రిన్సిపల్ ఎ.రాజమోహన్ రావు తెలిపారు.
పెద్దేముల్: ఇంటర్ ద్వితీయ ఫలితాల్లో పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 60 శాతం ఫలితాలను సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
[ 03-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఓయో హోటల్లో అగ్నిప్రమాదం
[ 03-05-2024]
చైతన్యపురి మోహన్నగర్ వద్ద ఓయో హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. -
పగలు భగభగలు.. రాత్రిపూట సెగలు
[ 03-05-2024]
మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. -
ఫేస్బుక్లో పరిచయం చేసుకొని.. పిస్తోల్ తెప్పించుకొని!
[ 03-05-2024]
ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. -
ప్రతి గడప ఎక్కాలి.. గెలుపు మాటే వినిపించాలి
[ 03-05-2024]
ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
[ 03-05-2024]
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
కమల దళం.. అధినేతల కదనోత్సాహం
[ 03-05-2024]
నగరంలో భాజపాకు మంచి పట్టుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకుని సత్తాచాటిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది. -
నేటి నుంచి తపాలా ఓటింగ్
[ 03-05-2024]
ఈనెల 13న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల ముందు తపాలా ఓటు, ఇంటివద్ద ఓటు ప్రక్రియలు మొదలు కాబోతున్నాయి. -
యువత ఓటెత్తాలి
[ 03-05-2024]
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 03-05-2024]
ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేక పోతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కొందరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావడం లేదు. -
అత్యధిక ఓటింగ్ నమోదైంది అప్పుడే!
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది 1991లోనే. -
‘కాంగ్రెస్ వైపే బలహీన వర్గాలు’
[ 03-05-2024]
దళితుల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న కాంగ్రెస్కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్ జి.చెన్నయ్య పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న బడేభాయ్, చోటాభాయ్: కేటీఆర్
[ 03-05-2024]
అమలు కాని హామీలతో బడే భాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు. -
చేవెళ్ల.. అభిమానం నిలువెల్లా
[ 03-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓటర్లు భిన్నం.. ఓటింగ్ విభిన్నం
[ 03-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది. -
ఉత్కంఠ పోరులో ఆధిక్యాలు స్వల్పమే
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ నమోదైంది హైదరాబాద్లోనే. -
పేద విద్యార్థులకు సహకారం ప్రశంసనీయం
[ 03-05-2024]
చారిత్రక నేపథ్యం కలిగిన రాజ్బహదూర్ వెంకట్రామ్రెడ్డి వసతి గృహ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. -
అంధులు.. చదరంగంలో ఎత్తులు
[ 03-05-2024]
దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో బేగంపేట లోని దేవనార్ పాఠశాలలో ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చదరంగం పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. -
‘బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు భాజపా కుట్ర’
[ 03-05-2024]
బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రజేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
కాంగ్రెస్లో చేరిన గ్రేటర్ హైదర్బాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల
[ 03-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ భారాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్ గురువారం సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
ఇంటినుంచే ఓటు..ఇక్కట్లకు లేదు చోటు
[ 03-05-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. -
కాంగ్రెస్తోనే ముదిరాజ్లకు గుర్తింపు: రంజిత్రెడ్డి
[ 03-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజ్లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. -
ఎంఎన్జేలో రొమ్ము పునర్ నిర్మాణ శస్త్రచికిత్సలు విజయవంతం
[ 03-05-2024]
మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. -
హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!
[ 03-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. -
వైద్య పరీక్షలకు గర్భవిచ్ఛిత్తి చేసుకున్న బాలిక
[ 03-05-2024]
పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్