logo

కమల- దళ జోరు

భాజపా, జనతాదళ్‌ నేతలు మంగళవారం మండ్య నగర రాజకీయాలకు కొత్త రూపునిచ్చారు. రెండు పార్టీల రాష్ట్రాధ్యక్షులు బి.వై.విజయేంద్ర, హెచ్‌.డి.కుమారస్వామి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు.

Updated : 17 Apr 2024 06:47 IST

భాజపా, జనతాదళ్‌ నేతలు మంగళవారం మండ్య నగర రాజకీయాలకు కొత్త రూపునిచ్చారు. రెండు పార్టీల రాష్ట్రాధ్యక్షులు బి.వై.విజయేంద్ర, హెచ్‌.డి.కుమారస్వామి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. కుమారనే ఇక్కడ ఎన్‌డీఏ అభ్యర్థి కావడంతో ఆయన విజయానికి రెండు పార్టీలూ అహరహం శ్రమిస్తున్నాయి. మండ్య వీధుల్లో వాహనంపై ఊరేగుతూ.. ఓటర్లకు అభివాదం చేస్తున్న నేతల దండు.. (న్యూస్‌టుడే, మండ్య)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని