logo

పురవీధుల్లో శివ స్వాముల శోభాయాత్ర

శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శివలింగాన్ని రుద్రాక్షలతో అలంకరించారు.

Updated : 05 Feb 2023 16:04 IST

ఆదోని మార్కెట్‌ :  శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శివలింగాన్ని రుద్రాక్షలతో అలంకరించారు. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శివదీక్ష స్వాములు ప్రత్యేక పూజలతో పాటు బిల్వార్చన నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో శివలింగాన్ని పురవీధుల్లో వూరేగించారు. అనంతరం అ భక్తులకు అన్నదానం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని