logo

శ్రీగిరిలో ముగిసిన ఉగాది మహోత్సవాలు

మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈసందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న, అర్చకులు, వేదపండితులు పూర్ణాహుతి క్రతువులు నిర్వహించారు.

Published : 24 Mar 2023 05:02 IST

మల్లికార్జునస్వామి, అమ్మవార్లకు అశ్వవాహన సేవ

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈసందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న, అర్చకులు, వేదపండితులు పూర్ణాహుతి క్రతువులు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి నిజరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని