Buggana: బుగ్గనా.. ఏ పేరు పెడదాం.. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న చిత్రాలు
పట్టణంలో పాతబస్టాండు నుంచి రైల్వేస్టేషన్ రోడ్డుకు బుగ్గన మార్గ్ అని నామకరణం చేసేందుకు తీర్మానం చేశారు. శ్రీరామానగర్, నల్లగుట్ట ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులపై, గృహాల చెంత మోకాళ్ల లోతులో నీరు నిల్వ ఉంటోంది.
పట్టణంలో పాతబస్టాండు నుంచి రైల్వేస్టేషన్ రోడ్డుకు బుగ్గన మార్గ్ అని నామకరణం చేసేందుకు తీర్మానం చేశారు. శ్రీరామానగర్, నల్లగుట్ట ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులపై, గృహాల చెంత మోకాళ్ల లోతులో నీరు నిల్వ ఉంటోంది. మరి దీనికి ఏమని నామకరణం చేస్తారని మంత్రి బుగ్గనపై ప్లకార్డులను ఏర్పాటు చేసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
డోన్పట్టణం, న్యూస్టుడే: రోడ్లకు పేరు పెట్టుకోవడం కాదు.. డోన్ పట్టణంలో సమస్యలు పరిష్కరించాలి.. శ్రీరామానగర్, నల్లగుట్ట కాలనీల్లో పనులు చేయకపోతే ఎలా...? అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నారు. చిన్నపాటి వర్షానికి నీరు నిల్వ ఉండి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తెదేపా పట్టణశాఖ అధ్యక్షుడు చాటకొండ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామానగర్, నల్లగుట్ట ప్రాంతాలను సందర్శించి, కాలనీవాసులతో నీటిలో దిగి నిరసన తెలిపారు. శ్రీరామానగర్లో బుగ్గన స్విమ్మింగ్పూల్ రోడ్డు అనే ప్లకార్డులను ప్రదర్శించి ఆందోళన చేపట్టారు. సమస్యను పరిష్కరించకుంటే తెదేపా తరఫున సొంత నిధులతో పనులు చేపడతామన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, నంద్యాల బీసీ సెల్ అధ్యక్షుడు పీవీసీ మల్లికార్జున, డోన్, ప్యాపిలి పార్టీ మండలశాఖ అధ్యక్షులు శ్రీనివాసులుయాదవ్, గండికోట రామసుబ్బయ్య, నియోజకవర్గ తెదేపా యువ నాయకుడు గౌతమ్రెడ్డి, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
మురుగులో నిల్చొని నిరసన తెలుపుతున్న తేదేపా నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ ‘భూ’భక్ష చట్టం
[ 05-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. వైకాపా నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు.. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు.. ఐదేళ్ల వైకాపా హయాంలో రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, వక్ఫ్, అసైన్డ్, ప్రైవేటు భూములు పెద్దఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. -
మల్లన్న గడపన ‘కడప’ పెత్తనం
[ 05-05-2024]
భక్తుల కొంగుబంగారమైన శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత ఐదేళ్లుగా అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచీ అక్రమాలు, ఆధిపత్య పోకడలు మిన్నంటాయి. భక్తుల సమస్యలు పట్టించుకోకుండా.. అధికార పార్టీ నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు. -
కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు
[ 05-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆదోని పట్టణంలో ఆదివారం రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని.. -
7వ తేదీకల్లా ఓటరు చీటీల పంపిణీ
[ 05-05-2024]
ఫెసిలిటేషన్ సెంటర్లు, హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి పొరబాట్లు జరగకూడదని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. ఆమె పలు అంశాలపై రిటర్నింగ్ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్సులో సమీక్షించారు. -
ప్రతి మహిళకు నెలకు రూ.1500
[ 05-05-2024]
తెదేపా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి మహిళకు రూ.1500 అందజేస్తామని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 33, 34వ వార్డుల్లో ప్రచారం చేశారు. -
జగన్ చట్టం.. లోపభూయిష్టం
[ 05-05-2024]
మద్దికెర మండలంలోని బురుజుల గ్రామంలో 1600 మంది రైతులు ఉండగా 5,500 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. బురుజుల రెవెన్యూ పరిధిలో పత్తికొండ మండలంలోని హోసూరుకు చెందిన రైతుల పొలాలున్నాయి. -
అహోబిలేశుని వసంతోత్సవం
[ 05-05-2024]
అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవితాపం తీర్చేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు. -
రూ.5 కోట్ల.. కోట భూమిని కొట్టేశారు
[ 05-05-2024]
రాజులు పోయారు.. కోటలు మిగిలాయి.. వాటి చుట్టూ ఉన్న భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది.. రూ.5 కోట్ల విలువైన భూమికి నకిలీ పట్టాలు పుట్టించి విక్రయిస్తున్నారు.. -
ప్రతి గ్రామానికి సాగునీరందిస్తాం
[ 05-05-2024]
సిద్ధాపురం చెరువు వద్ద ప్రత్యేక తూము ఏర్పాటుచేసి పక్కనున్న ఐదారు గ్రామాలకు సాగునీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 05-05-2024]
తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రితో మాట్లాడి వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
అద్దె మాటలు.. వైద్యవిద్యకు అవస్థలు
[ 05-05-2024]
‘‘మా వల్లే నంద్యాలకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులూ శరవేగంగా జరుగుతున్నాయంటూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి గొప్పలు చెబుతున్నారు.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా తిప్పలు పెడుతున్నారు. -
అక్రమాలు చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా
[ 05-05-2024]
మేం అక్రమాలు, అవినీతి చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా అని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాశ్రెడ్డి ప్రశ్నించారు. శనివారం మండలంలోని ఓబులాపురం, చనుగొండ్ల, ఇందిరాంపల్లె, ఎర్రగుంట్ల, పెద్దమల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్