బాలికలపై వివక్ష తగదు : కలెక్టర్
బాలికలపై వివక్ష చూపొద్దని, అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో సంక్షేమ శాఖ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో
జాతీయ బాలికా దినోత్సవంలో కలెక్టర్ వెంకట్రావు, అధికారులు
మహబూబ్నగర్ పట్టణం, న్యూస్టుడే : బాలికలపై వివక్ష చూపొద్దని, అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో సంక్షేమ శాఖ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా, పురుషుల నిష్పత్తిలో తేడాలు ఉండటం ఆందోళన కరమన్నారు. బాలురతో సమానంగా విద్యనందించాలని, ఎక్కడా చిన్నచూపు చూడొద్దన్నారు. మెహందీ, వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్షేమాధికారి జరినా బేగం, సీడీపీవోలు శాంతిరేఖ, రాజేశ్వరి, శైలశ్రీ, మెహరున్నిసా పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం
మహబూబ్నగర్ పట్టణం : ప్రజా ఫిర్యాదులు ఏమాత్రం తాత్సారం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు. సోమవారం ఆన్లైన్లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన పలు ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 73306 64001 వాట్సాప్ చరవాణి ద్వారా ఆన్లైన్ ప్రజావాణికి 34 సమస్యలు వచ్చాయి. వీటిలో మూడు సమస్యలు ఆర్డీవో పరిధిలోనివి కావటంతో వెంటనే పరిష్కరించారు. చాలా వరకు భూమికి సంబంధించినవే ఉన్నాయి. కొవిడ్ కేసులు తగ్గేవరకు ఆన్లైన్ ప్రజావాణినే కొనసాగిస్తామన్నారు. అదనపు కలెక్టర్ కె.సీతారామా రావు, ఆర్డీవో పద్మశ్రీ, ఏవో ప్రేమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్