జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
సూర్యాపేటకు చెందిన న్యాయవాది మహ్మద్ ఫరీహ అహ్మద్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు.
ఫరీహ
సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్టుడే: సూర్యాపేటకు చెందిన న్యాయవాది మహ్మద్ ఫరీహ అహ్మద్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిల నియామకం కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో ఫరీహ ప్రతిభ చాటడంతో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట పట్టణానికి చెందిన ఫరీహ తల్లి తమీనా సుల్తాన్ టీచర్. తండ్రి ఫరీదుద్దీన్ అహ్మద్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఫరీహ హైదరాబాద్లో ఇంజినీరింగ్ చదివిన అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. 2022లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆమె తొలి ప్రయత్నంలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు న్యాయవాదులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల అదుపులో గంజాయి విక్రేతలు
[ 01-05-2024]
నార్కట్పల్లి పోలీసు ఠాణాలో గంజాయి అమ్మకాలతో పాటు సేవిస్తున్న అయిదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకరణ
[ 01-05-2024]
సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సింగిరెడ్డి గోవర్ధన్రెడ్డి మంగళవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. -
భాజపాతో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం: జగదీశ్రెడ్డి
[ 01-05-2024]
భాజపాతో కాంగ్రెస్కు లోపాయికారి ఒప్పందం ఉందని, లేకుంటే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్లే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కూడా అరెస్టు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. -
సాధించాఆరు..!
[ 01-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది రాష్ట్రంలో 15వ స్థానాన్ని కైవసం చేసుకున్న సూర్యాపేట జిల్లా ఈ ఏడాది ఆరో స్థానంలో నిలిచింది. -
పేదల బతుకుల్లో వెలుగులు నింపాం: జానారెడ్డి
[ 01-05-2024]
కాంగ్రెస్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకుల్లో వెలుగులు నింపామని, గ్రామాల అభివృద్ధి జరిగిందని సీఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. -
స్థానం..25
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా బాలికలు తమ ప్రతిభను చాటారు. అత్యధికంగా పది గ్రేడు పాయింట్లు సాధించి అగ్రభాగాన నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర