ప్రైవేట్కు ఘన వ్యర్థ్యాల నిర్వహణ
చెత్త నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీలు చేపట్టనున్నాయి. బుధవారం రాష్ట్ర మంత్రి మండలి తీర్మానాల్లో దీన్ని ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, అందులో కావలి పురపాలక సంఘం కూడా ఒకటి.
న్యూస్టుడే, కావలి: చెత్త నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీలు చేపట్టనున్నాయి. బుధవారం రాష్ట్ర మంత్రి మండలి తీర్మానాల్లో దీన్ని ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, అందులో కావలి పురపాలక సంఘం కూడా ఒకటి.
* ప్రస్తుతం పురపాలక పరిధిలో వెలువడే చెత్తను పునర్వినియోగం చేయకపోగా సంపద సృష్టి కూడా చేయడం లేదు. దీంతో కొండలను తలపించేలా పేరుకుపోతుంది. తడి వ్యర్ధాలను వర్మికంపోస్టు తయారీకి, పొడి చెత్తను విద్యుత్తు ఉత్పత్తి, సిమెంట్ తయారీ కర్మాగారాలకు తరలించేలా ప్రణాళికను రూపొందించారు. జిల్లా యూనిట్గా నెల్లూరులో వివిధ మున్సిపాలిటీల నుంచి పొడి చెత్త తరలింపునకు రూపొందించిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్వహణ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఊసే లేదు. ఎట్టకేలకు వ్యర్థాల నిర్వహణకు సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.
ఆదేశాలతో కార్యాచరణ
శ్రీనివాసులురెడ్డి, ఏఈ, కావలి
ప్రైవేట్ ఏజెన్సీలతో చెత్త నిర్వహణకు సంబంధించిన ఆదేశాలు రాలేదు. కంపోస్టు యార్డులోనే వారికి అవసరమైన స్థలాన్ని ఇస్తాం. పురపాలక పరిధిలో శుభ్రతకు చర్యలు తీసుకుంటాం. వ్యర్థాల పునర్వినియోగానికి కలిసొచ్చే వారితో సమన్వయంగా పనిచేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోట్ బుక్స్, స్టేషనరీ వితరణ
[ 07-05-2024]
పట్టణానికి చెందిన పచ్చిపులుసు వెంకన్న-పార్వతి దంపతుల కుమారుడు వేదవ్యాస్ పుట్టిన రోజు సందర్భంగా నోట్ బుక్స్ వితరణ చేశారు. -
కావలిలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 07-05-2024]
23వ వార్డులో కావలి నియోజకవర్గం తెదేపా నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. -
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
[ 07-05-2024]
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అయిదేళ్లుగా కానరాని నేతలు సందు, గొందుల్లో దర్శనమిస్తారు. ఇంటింటి ప్రచారానికి తెరదీస్తారు. ఆ క్రమంలో కొందరు ఏ ఇంట ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకుని. -
ఊరూరా గొలుసు.. చిదిమేస్తోంది బతుకు!
[ 07-05-2024]
ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ బెల్ట్షాపులపై లెక్కలేనన్ని మాటలు చెప్పిన జగన్... అధికారంలోకి రాగానే వాటన్నింటినీ మూసివేయిస్తానని ప్రగల్భాలు పలికారు. -
ఉద్యోగుల ఓట్లకు వైకాపా బేరసారాలు
[ 07-05-2024]
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అధికార వైకాపా బేరసారాలు సాగిస్తోంది. తమ విధానాలపై గుర్రుగా ఉన్న ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. -
భూ భక్షణ చట్టం
[ 07-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అరాచక చట్టం కొత్తకష్టాలు తెచ్చిపెట్టింది. ఆక్రమణలకు పట్టం కట్టేలా ఉంది. మున్ముందు భూ రక్షణకు, ఆస్తుల భద్రతకు చెల్లుచీటి పలికే దీన్ని ఊహించుకుంటేనే భయానకం. -
భూ హక్కు చట్టంతో భూములు కొట్టేస్తారు
[ 07-05-2024]
భూహక్కు యాజమాన్య చట్టం పేరుతో పేదల భూములు కోట్టేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కన్నేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నచెరుకూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పథకాలు నిర్వీర్యం అర్చకులపై దౌర్జన్యం
[ 07-05-2024]
గత తెదేపా ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయిదేళ్లలో తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్చకులపై అధికార వైకాపా దౌర్జన్యాలు తప్ప.. -
ఉదయగిరిలో వడగండ్ల వాన
[ 07-05-2024]
మండలంలో సోమవారం బలమైన ఈదురు గాలులతో ఒకమోస్తారు వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తాకిడి ఎక్కువగా ఉంది. -
అవ్వా తాతాలకు.. పింఛన్ టెన్షన్
[ 07-05-2024]
జిల్లాలో 37 మండలాలు, 768 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 3,15,423 మంది పింఛనుదారులున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల మంజూరు నుంచి పంపిణీ వరకు లబ్ధిదారులను వంచనకు గురిచేస్తోంది. -
ఉదయగిరిలో పోస్టల్ ఓటింగ్ పరిశీలన
[ 07-05-2024]
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగులకు కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సోమవారం కలెక్టరు హరినారాయణన్ పరిశీలించారు. -
జనం ఆస్తులపై జగన్ కుట్ర
[ 07-05-2024]
ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే అధికారికంగా దోచేందుకు కుట్ర పన్నింది. ‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’తో ప్రజల స్థలాలు, పొలాలు, భూములు తదితర ఆస్తులకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
బీసీ కాలనీలో మౌలిక వసతుల లేమి
[ 07-05-2024]
పంచాయతీ పరిధిలో రెండు వార్డులున్న బీసీ కాలనీ అనేక సమస్యలతో సతమతవుతోంది. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీధులకు సిమెంటు రోడ్లు లేవు. కొన్ని వీధులకు ఉన్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలు లేవు. -
జనతాపేట.. సమస్యల మేట
[ 07-05-2024]
పట్టణంలోని జనతాపేట ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విస్తరించింది. రైల్వే పట్టాలకు పడమర వైపు ఉంది. రైల్వే శాఖ, పురపాలక సంఘాలకు నడుమ సమన్వయం లేక సమస్యలు పరిష్కారం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు