భూ సేకరణలో ఆలస్యమెందుకు?
జిల్లాలో మంజూరైన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చేసేందుకు ఇంకా ఆలస్యమెందుకు అని కలెక్టర్ హరినారాయణన్ ప్రశ్నించారు.
ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ హరినారాయణన్
నెల్లూరు(జడ్పీ), న్యూస్టుడే: జిల్లాలో మంజూరైన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చేసేందుకు ఇంకా ఆలస్యమెందుకు అని కలెక్టర్ హరినారాయణన్ ప్రశ్నించారు. కలెక్టర్ ఛాంబర్లో జేసీ కూర్మనాథ్తో కలసి ఆయన ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల హైలెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేస్ 1, 2లకు సంబంధించిన భూసేకరణ వేగవంతగా చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. గడువు ప్రకారం ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో సమన్వయ పరుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ హరినారాయణరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
డిమాండున్న కోర్సుల్లోనే శిక్షణ ఇవ్వండి.. : మార్కెట్ల్ో ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సుల్లోనే యువతకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన ఛాంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న వృత్తి విద్య కోర్సులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖాధికారి వినిల్కుమార్, డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్రెడ్డి, జేఈవో భవానిశంకర్ పాల్గొన్నారు.
పిల్లల వివరాలు సిద్ధం చేయాలి.. : జిల్లాలో 6 నుంచి 18 ఏళ్ల పిల్లల డేటా సిద్ధంగా ఉంచాలని కలెక్టర్.. సర్వశిక్ష అభియాన్, ఐసీడీఎస్, వైద్యశాఖల అధికారులకు సూచించారు. ఆ శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదే మాట.. పాత హామీల మూట!
[ 10-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రత్యేక మ్యానిఫెస్టో, అందులోని అంశాలను చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
కొండంత దోపిడీ
[ 10-05-2024]
వైకాపా నాయకులు అయిదేళ్లు అనకొండల్లా మారారు. అధికారమే అండగా.. రాజకీయమే పెట్టుబడిగా.. ఎక్కడ నాణ్యమైన మట్టి కనిపిస్తే అక్కడ వాలిపోయారు. నిబంధనలు కాలరాస్తూ ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. -
విద్యార్థుల ఉత్తీర్ణతకు చర్యలు
[ 10-05-2024]
పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ అనుబంధ పరీక్షల్లో పాసయ్యేలా హెచ్ఎంలు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి పీవీజే రామారావు తెలిపారు. -
మస్తు చెప్పారు ఉపాధి ఆపేశారు
[ 10-05-2024]
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతోపాటు వారికి మెరుగైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాయితీతో అందించే రుణాలను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. -
హోరెత్తిన తెదేపా ప్రచారం
[ 10-05-2024]
తెదేపా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న వారు కార్యకర్తలతో కలసి గురువారం వాడవాడలా ప్రచారం చేశారు. -
వలేటివారిపాలెం బాధలు వర్ణనాతీతం
[ 10-05-2024]
మండలంలో సమస్యలు తిష్ఠ వేశాయి. తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సమస్యల వాడలు.. పట్టని పాలకులు
[ 10-05-2024]
పట్టణంలోని పాతూరుతో సహా సమీప ప్రాంతాల్లోని వార్డుల్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఛిద్రమైన రహదారులు.. పూడికతో నిండిన కాలువలతో నిత్యం పడరాని పాట్లు పడుతున్నారు. -
కాలనీల్లో కష్టాలు.. ఇంకా ఎన్నాళ్లు?
[ 10-05-2024]
పట్టణంలోని పలు కాలనీలు కీలకమైన మౌలిక వసతుల లేమితో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించే నాధులే లేకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అధ్వాన దారులు.. పట్టని పాలకులు
[ 10-05-2024]
తెదేపా హయాంలో మట్టి రోడ్డుగా ఉన్న తొడుగుపల్లెకు 16 ఏళ్ల కిందట తారు రోడ్డు వేశారు. అధ్వానంగా తయారవడంతో అయిదేళ్లుగా మరమ్మతులు చేయాలని పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదు. -
పసిమొగ్గలపై శీతకన్నేల పాలకా!
[ 10-05-2024]
బాలల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం.. బడులన్నీ బాగు చేస్తున్నాం.. అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాం.. ఇవీ జగన్ మాటలు. క్షేత్రంలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. కూలే భవనాలు.. ఇరుకు గదుల్లో ఊపిరాడక బాలలు అల్లాడిపోతున్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
[ 10-05-2024]
జండాదిబ్బలో మంగళవారం రాత్రి హత్యకు గురైన సుబ్బమ్మ కేసులో ఇద్దరు నిందితులను గురువారం సంగం సి.ఐ.రవినాయక్, ఎస్సై కె.నాగార్జునరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం బస్టాండులో అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ