logo

పొయ్యి వెలగట్లేదు.. బువ్వ పెట్టట్లేదు

ఈ చిత్రంలోని చిన్నారులు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నిజాంకాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(ఉర్దూ మీడియం) విద్యార్థినులు ప్రభుత్వం మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించకపోవడంతో

Published : 09 Dec 2021 03:15 IST

ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తింటున్న విద్యార్థినులు

చిత్రంలోని చిన్నారులు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నిజాంకాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(ఉర్దూ మీడియం) విద్యార్థినులు ప్రభుత్వం మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వాహకులు మూడ్రోజులుగా వంట చేయడం నిలిపివేశారు. కొందరు పిల్లలు ఇంటికెళ్లి తినొస్తుండగా.. దూరప్రాంతాల వారు ఇంటి నుంచే డబ్బాలు తెచ్చుకుంటున్నారు. ఈ పాఠశాలలో 252 మంది విద్యనభ్యసిస్తున్నారు.   

- ఈనాడు, నిజామాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని