రైతుల జీవితాల్లో నిత్య కాంతులు
సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజలు సిరి సంపదలు, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆయన పండగ శుభాకాంక్షలు
నిజామాబాద్ నగరం: సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజలు సిరి సంపదలు, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆయన పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సమర్థంగా ఎదుర్కొంటూ రైతుల జీవితాల్లో నిత్య కాంతులు నింపుతామన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని సూచించారు. జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి కూడా మరో ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లా అభివృద్ధి బాధ్యత నాది
[ 09-05-2024]
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. -
‘మోసపూరిత హామీలు నమ్మొద్దు’
[ 09-05-2024]
కాంగ్రెస్, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. -
నిఘా నీడన ఎన్నికలు
[ 09-05-2024]
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 09-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
ఉపాధి కల్పించండి సారూ..
[ 09-05-2024]
ఉపాధి హామీ పనులు కల్పించడం లేదంటూ జిల్లాలో ఇటీవల కూలీలు నిరసన తెలుపుతున్నారు. -
ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
[ 09-05-2024]
పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలో సౌర యూనిట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. -
ఎన్నికల ప్రచారం చివరి దశకు
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. -
స్కాన్ చెయ్.. చదివెయ్
[ 09-05-2024]
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. -
అడ్డూఅదుపూ లేని అక్రమ దందా
[ 09-05-2024]
డిచ్పల్లిలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిర్మాణాలు, ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు వ్యాపారులు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. -
ఓట్ల పండగకు ఆహ్వానం
[ 09-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
పకడ్బందీ తనిఖీలు.. ప్రలోభాలపై చర్యలు
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
-
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్