logo

జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు

పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు.

Published : 28 Mar 2024 13:10 IST

ఎల్లారెడ్డి పట్టణం: పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకి పట్టణ కేంద్రంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సైన్స్ పేపర్ 2 జీవశాస్త్రం పరీక్షకి 100 శాతం (703 మంది) విద్యార్థులు  హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన పదవ తరగతి ఆరు పేపర్ల పరీక్షలకి ఒక్కరు కూడా గైర్హాజరు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని