ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్లో చేరికలు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో మత్తమాల్, కొక్కొండ వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో మత్తమాల్, కొక్కొండ వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఉషగౌడ్, ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు సాయిబాబా, నాయకులు అశోక్ రెడ్డి, పద్మ రావు రామానంద్ , జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి
[ 09-05-2024]
సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా యువజన క్రీడా అధికారి దామోదర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. -
జిల్లా బాల్ భవన్ను పరిశీలించిన డీఈవో
[ 09-05-2024]
జిల్లా కేంద్రంలోని బాల్ భవన్లో కొనసాగుతున్న ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను డీఈవో దుర్గాప్రసాద్ పరిశీలించారు. -
కాంగ్రెస్ పేద ప్రజలకు అండగా నిలుస్తోంది
[ 09-05-2024]
కాంగ్రెస్ పేద ప్రజలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మా గౌడ్ అన్నారు. -
జిల్లా అభివృద్ధి బాధ్యత నాది
[ 09-05-2024]
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. -
‘మోసపూరిత హామీలు నమ్మొద్దు’
[ 09-05-2024]
కాంగ్రెస్, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. -
నిఘా నీడన ఎన్నికలు
[ 09-05-2024]
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 09-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
ఉపాధి కల్పించండి సారూ..
[ 09-05-2024]
ఉపాధి హామీ పనులు కల్పించడం లేదంటూ జిల్లాలో ఇటీవల కూలీలు నిరసన తెలుపుతున్నారు. -
ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
[ 09-05-2024]
పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలో సౌర యూనిట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. -
ఎన్నికల ప్రచారం చివరి దశకు
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. -
స్కాన్ చెయ్.. చదివెయ్
[ 09-05-2024]
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. -
అడ్డూఅదుపూ లేని అక్రమ దందా
[ 09-05-2024]
డిచ్పల్లిలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిర్మాణాలు, ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు వ్యాపారులు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. -
ఓట్ల పండగకు ఆహ్వానం
[ 09-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
పకడ్బందీ తనిఖీలు.. ప్రలోభాలపై చర్యలు
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు.. టీఎంసీ నేతలపై కేసు వెనక్కి
-
ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
-
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు
-
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?