కాంగ్రెస్ వార్డు కమిటీ ఎన్నిక
ఎల్లారెడ్డి పురపాలక 11వ వార్డు లింగరెడ్డిపేట కాంగ్రెస్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ తెలిపారు,
ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి పురపాలక 11వ వార్డు లింగరెడ్డిపేట కాంగ్రెస్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ తెలిపారు, అధ్యక్షుడిగా కిషన్, ఉపాధ్యక్షుడుగా సాయిలు, ప్రధాన కార్యదర్శి తలారి సాయిలు, కార్యదర్శిగా భూమయ్య, కోశాధికారిగా చిన్న చిరంజీవులను నియమించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెన్న లక్ష్మణ్, గాయజోద్దీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం
[ 09-05-2024]
కామారెడ్డిలో సాందీపని డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. -
భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
[ 09-05-2024]
ప్రమాదంలో భారత రాజ్యాంగం అనే కరపత్రాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రతినిధులు విడుదల చేశారు. -
నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
[ 09-05-2024]
నిజామాబాద్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ధూపదీప నైవేద్యం నిర్వహించారు. -
ఏకలవ్య గురుకులాల్లో ఇంటర్ కళాశాల అడ్మిషన్లు
[ 09-05-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గాంధారి (బాలుర), ఇందల్వాయి (బాలికలు) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో ఖాళీ సీట్ల అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 09-05-2024]
ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ ఎంపీగా గెలవాలని గురువారం ప్రచారం నిర్వహించారు. -
కొనసాగుతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 09-05-2024]
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉపాధి హామీ కూలీలతో గురువారం నిర్వహించారు. -
ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్కు అధికారుల నోటీసులు
[ 09-05-2024]
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి చెందిన మాల్కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. -
సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి
[ 09-05-2024]
సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా యువజన క్రీడా అధికారి దామోదర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. -
జిల్లా బాల్ భవన్ను పరిశీలించిన డీఈవో
[ 09-05-2024]
జిల్లా కేంద్రంలోని బాల్ భవన్లో కొనసాగుతున్న ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను డీఈవో దుర్గాప్రసాద్ పరిశీలించారు. -
కాంగ్రెస్ పేద ప్రజలకు అండగా నిలుస్తోంది
[ 09-05-2024]
కాంగ్రెస్ పేద ప్రజలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మా గౌడ్ అన్నారు. -
జిల్లా అభివృద్ధి బాధ్యత నాది
[ 09-05-2024]
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. -
‘మోసపూరిత హామీలు నమ్మొద్దు’
[ 09-05-2024]
కాంగ్రెస్, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. -
నిఘా నీడన ఎన్నికలు
[ 09-05-2024]
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 09-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
ఉపాధి కల్పించండి సారూ..
[ 09-05-2024]
ఉపాధి హామీ పనులు కల్పించడం లేదంటూ జిల్లాలో ఇటీవల కూలీలు నిరసన తెలుపుతున్నారు. -
ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
[ 09-05-2024]
పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలో సౌర యూనిట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. -
ఎన్నికల ప్రచారం చివరి దశకు
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. -
స్కాన్ చెయ్.. చదివెయ్
[ 09-05-2024]
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. -
అడ్డూఅదుపూ లేని అక్రమ దందా
[ 09-05-2024]
డిచ్పల్లిలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిర్మాణాలు, ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు వ్యాపారులు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. -
ఓట్ల పండగకు ఆహ్వానం
[ 09-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
పకడ్బందీ తనిఖీలు.. ప్రలోభాలపై చర్యలు
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!