అపోహలు తొలగిద్దాం.. అవగాహన పెంచుకుందాం
ఎయిడ్స్ ముప్పు ఇంకా తొలగిపోలేదని... చైతన్యంతో మహమ్మారిని నివారించవచ్చని వక్తలు ఉటంకించారు.
ఖరగ్పూర్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో..
న్యూస్టుడే, బృందం: ఎయిడ్స్ ముప్పు ఇంకా తొలగిపోలేదని... చైతన్యంతో మహమ్మారిని నివారించవచ్చని వక్తలు ఉటంకించారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, పలు కార్యక్రమాలు జరిగాయి. అపోహలు వీడి.. అవగాహన పెంచుకుంటే ఎయిడ్స్ సోకదని పలువురు సూచించారు. అవగాహన కల్పించి, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు.
గుణుపురం సమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అదనపు
జిల్లా జడ్జి మానస్ రంజన్ రథ్, న్యాయవాదులు
కొరాపుట్లో అవగాహన ర్యాలీ
బ్రహ్మపుర : నందిఘోష్, దినపత్రిక సొకాలొ ఛానల్స్ సంయుక్తంగా
నిర్వహించిన మినీ మారథాన్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: సీఎం నిర్లక్ష్యం వల్లే అంకుర వ్యవస్థ ధ్వంసం: చంద్రబాబు
-
India News
Agniveer recruitment: ఆర్మీ అగ్నివీరుల రిక్రూట్మెంట్లో కీలక మార్పు
-
Sports News
Dipa Karmakar: జులైలో వచ్చేస్తా.. రెండేళ్లపాటు నిషేధం అనేది తప్పుడు ఆరోపణే: దీపా కర్మాకర్
-
Movies News
Vani Jairam: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్