చిన్నారిగుడలో సంచారం
రాయగడజిల్లా గుణుపురం ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు గత రెండు నెలలుగా గుణుపురం సమితి భారసింగి సమీప అడవుల్లో బస చేశాయి.
చిన్నారిగుడ సమీపంలో ఏనుగుల గుంపు
గుణుపురం, నూస్టుడే: రాయగడజిల్లా గుణుపురం ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు గత రెండు నెలలుగా గుణుపురం సమితి భారసింగి సమీప అడవుల్లో బస చేశాయి. రెండు రోజులుగా రెగడా పంచాయతీ చిన్నారిగుడ గ్రామ సమీపంలో తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో వరి కోత, నూర్పులకు వెళ్లేందుకు అన్నదాతలు భయపడుతున్నారు. అడవుల్లోకి ఏనుగులను తరలించాలని కోరుతున్నారు. ఈ విషయంపై గుణుపురం అటవీ విభాగ రేంజరు నీలమాధవ పాఢితో మాట్లాడగా.. అటవీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలిచి వదిలేస్తారా?.. సమస్యలు పరిష్కరిస్తారా?
[ 09-05-2024]
కంటాబంజి... బొలంగీర్ జిల్లాలోని ఈ ప్రాంతం వలసలకు చిరునామా. తరాల మారినా తమ తలరాతలు మారలేదని ఉసూరుమనే ప్రజలు రాష్ట్రేతర ప్రాంతాల్లో అసంఘటిత రంగాల్లో పనులు చేస్తూ కుటుంబాలకింత బువ్వ పెట్టేందుకు తపిస్తున్నారు. -
రామరాజ్యం భాజపా ధ్యేయం
[ 09-05-2024]
రామరాజ్యం సుభిక్షానికి మరో పేరని, 500 ఏళ్ల నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామాలయం నిర్మాణమైందని, కోట్లాదిమంది భారతీయుల ఆకాంక్ష నెరవేర్చిన మోదీ పాలనా ఫలాలు ప్రతి వ్యక్తి ముంగిళ్లకు చేర్చాలని అహరహం శ్రమిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. -
28 నియోజకవర్గాల్లో 70 మంది కోటీశ్వరులు
[ 09-05-2024]
రాష్ట్రంలో తొలిదశలో ఎన్నికలు నిర్వహించనున్న 28 శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 70 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
బాలికపై సామూహిక అత్యాచారం: ఐదుగురి అరెస్టు
[ 09-05-2024]
బ్రహ్మపుర బైద్యనాథపూర్ (బిఎన్.పూర్) ఠాణా పరిధిలో 17 ఏళ్ల బాలికతో మత్తుమందు కలిపిన శీతల పానీయం తాగించి ఆమె మత్తులోకి జారుకోగానే సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. -
అధికార పార్టీకి ఎన్నికల అధికారి కొమ్ముకాస్తున్నారు: కోడూరు
[ 09-05-2024]
కలెక్టర్, ఎన్నికల అధికారి స్మృతి రంజన్ ప్రధాన్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కోడూరు నారాయణరావు ఆరోపించారు. -
ఒడిశా రాజకీయాల్లో చారిత్రక మలుపు ఈ ఎన్నికలు
[ 09-05-2024]
ఒడిశా రాజకీయాల్లో ఈ ఎన్నికలు చారిత్రక మలుపు తిప్పుతాయని, బ్రహ్మపురలో ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలివచ్చిన జన సందోహం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. -
సీఎం... గుమస్తా చేతిలో రిమోట్: ధర్మేంద్ర
[ 09-05-2024]
ఒక రాష్ట్రాన్ని బాగు చేయడానికి అయిదేళ్లు చాలునని, నవీన్ పట్నాయక్కు ఒడిశా ప్రజలు 24 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయలేకపోవడం ఆయన చేతగానితనం కాదా? అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. -
9 మంది మావోయిస్టుల లొంగుబాటు
[ 09-05-2024]
బౌద్ధ్ ఎస్పీ కార్యాలయంలో దక్షిణ మండల ఐజీ జయనారాయణ పంకజ్ సమక్షంలో బుధవారం 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు