ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు.
మాట్లాడుతున్న పరిశీలకుడు దీపక్మిశ్రా
పార్వతీపురం, న్యూస్టుడే: రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా పూర్తి చేయడం దృష్టిసారించాలన్నారు. చిన్న తప్పు జరిగినా ఉద్యోగ జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావివ్వకుండా పని చేయాలని కోరారు. జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ నిశాంత్కుమార్ వివరించారు. ఉద్యాన కళాశాలలో లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. పోలీసుశాఖ పరంగా తీసుకున్న చర్యలను ఎస్పీ విక్రాంత్పాటిల్ తెలియజేశారు. రాష్ట్ర అదనపు డీజీపీ శంఖ బ్రత బాగ్చి, పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ, పోలీసు పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహర్ద, నయీం ముస్తఫా మన్సూరీ, విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని, జేసీ శోభిక, అదనపు ఎస్పీ దిలీప్కిరణ్, ఏఎస్పీ సునీల్ షరోన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలోనే విజయనగరం అభివృద్ధి
[ 08-05-2024]
విజయనగరం గడ్డపై పసుపుజెండా ఎగరాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలపునిచ్చారు. మంగళవారం సాయంత్రం విజయనగరంలోని అయోధ్య మైదానంలో జరిగిన యువగళం సభలో ఆయన మాట్లాడారు. -
జనం ఆస్తులకు జగన్ గండం
[ 08-05-2024]
దేశంలో ఎక్కడా అమలుకాని భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని సీఎం జగన్ రాష్ట్రంలో ప్రవేశ పెట్టడంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని కూటమి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి ఆరోపించారు. -
ఆంక్షలు లేని సంక్షేమం అభివృద్ధి నిలయంగా మన్యం
[ 08-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
హింసోద్ధారకుడు
[ 08-05-2024]
నీళ్లడిగారో ఇళ్లకొచ్చి కొడతారు.. రోడ్డు ఊసెత్తారో ఊపిరి తీసేస్తారు.. అభివృద్ధి మాటెత్తితే ఆ మాటే లేకుండా చేస్తారు.. ప్రశ్నిస్తే పగ.. నిలదీస్తే నింద.. దారికాసి దాడులు.. దౌర్జన్యాలు..దోపిడీలు.. అడుగడుగునా వేధింపులు.. ఎక్కడికక్కడే హత్యలు.. అత్యాచారాలు.. ఇదీ వైకాపా అయిదేళ్ల పాలన.. -
విజయనగరం గడ్డపై పసుపు జెండా ఎగరాలి
[ 08-05-2024]
కేంద్రంలో మనకోసం స్వరం విప్పే ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు. ఆయన్ను గెలిపించి పార్లమెంట్లో అడుగు పెట్టించాలి. -
మా ఓటెక్కడ?
[ 08-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ విషయంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి ఓట్లు లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏం తినేది.. ఎలా బతికేది జగన్!
[ 08-05-2024]
ఆర్థిక దన్ను లేకపోతే జీవితం సాఫీగా సాగదు. అందుకే సంపాదనలో కొంత మొత్తాన్ని మున్ముందు అవసరాలకు పొదుపు చేయడం అత్యవసరంగా భావిస్తారు. ఖర్చులు పోగా మిగిలితే పొదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. -
‘దివ్యాంగుల ఉసురు జగన్కు తగులుతుంది’
[ 08-05-2024]
దివ్యాంగుల ఉసురు జగన్ ప్రభుత్వానికి తగులుతుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గోనుగుంట కోటీశ్వరరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిలో తెదేపా ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి దివ్యాంగుల సమావేశంలో మాట్లాడారు. -
వర్షంతో ఉపశమనం
[ 08-05-2024]
ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు మంగళవారం కురిసిన వర్షం ఉపశమనాన్ని కలిగించింది. సోమవారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 14.50 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. -
ప్రజల భూములు కాజేసేందుకే నల్లచట్టం
[ 08-05-2024]
ప్రజల భూములను కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్టును అమలు చేసేందుకు నిర్ణయించిందని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పడాల భూదేవి అన్నారు. -
అక్షరంపై అంకుశం
[ 08-05-2024]
విద్యల నగరంగా ఖ్యాతి పొందిన ఉమ్మడి విజయనగరం జిల్లాకు నిరక్ష్యరాస్యతశాపంగా మారుతోంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత అక్షరాస్యతలో జిల్లాది రాష్ట్రంలో అట్టడుగు స్థానమే.
తాజా వార్తలు (Latest News)
-
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 70కి పైగా విమానాలు రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా