సైనికుల త్యాగాలను స్మరించుకోవాలి
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ తరఫున గణతంత్ర దిన వేడుకలు అమరజీవి స్మారక భవన ప్రాంగణంలో గురువారం జరిగాయి.
గేయ రచయిత భువనచంద్ర
పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పిస్తున్న దృశ్యం
ప్యారిస్, న్యూస్టుడే: అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ తరఫున గణతంత్ర దిన వేడుకలు అమరజీవి స్మారక భవన ప్రాంగణంలో గురువారం జరిగాయి. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఛైర్మన్ అనిల్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత భవన ప్రాంగణంలో ప్రముఖ గేయ రచయిత, కమిటీ సభ్యులు భువనచంద్ర జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ....ఈ ఏడాది జరిగే వేడుకలకు ఓ ప్రత్యేకత ఉందని, సొంత సాంకేతిక పరిజ్ఞానంతో మనదేశ రక్షణ శాఖ తయారుచేసిన ఆయుధాలను దిల్లీలో జరుగుతున్న గణతంత్ర దిన వేడుకల్లో ప్రదర్శించారని కొనియాడారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణత్యాగం చేసిన త్రివిధ దళాల సైనికులను పౌరులందరూ స్మరించుకోవాలన్నారు. కమిటీ కార్యదర్శి, కోశాధికారి కృష్ణారావు, సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ, కమిటీ సభ్యులు డాక్టర్ విస్తాలి శంకరరావు, డాక్టర్ ఎం.వి.నారాయణ గుప్తా, జేఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..