జ్యోతిబా ఫులే సేవలు మరువలేనివి
దురాచారాలకు వ్యతిరేకంగాను, మహిళల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిబా ఫులే చేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు.
ఫులే చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్ మల్లికార్జున, జేసీ తదితరులు
జ్ఞానాపురం, న్యూస్టుడే: దురాచారాలకు వ్యతిరేకంగాను, మహిళల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిబా ఫులే చేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జ్యోతిబాఫులే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జేసీ కె.ఎస్.విశ్వనాథన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి తదితరులు ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Telangana News: న్యాయమూర్తికే నోటీసు ఇస్తారా? ఇదేం ప్రవర్తన?.. న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం
-
Crime News
Hyderabad: ఓ భర్త ఘాతుకం.. నడివీధిలో భార్య దారుణ హత్య
-
India News
Online Betting: రూ.కోటి గెల్చుకున్న ఆనందం.. మద్యం తాగి వికృత చేష్టలు
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్పుర్కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!