ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు.
నక్కపల్లిలో నామినేషన్లను పరిశీలిస్తున్న ఆర్ఓ గీతాంజలి, చిత్రంలో రాకేష్కుమార్
ఈనాడు - అనకాపల్లి, కలెక్టరేట్ - న్యూస్టుడే: అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. అభ్యర్థుల సమక్షంలో ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన ప్రారంభించారు. 25 పత్రాల్లో 22 ఆమోదించి 3 తిరస్కరించారు. కూటమి తరఫున భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, వైకాపా నుంచి బూడి ముత్యాలనాయుడు, కాంగ్రెస్- వేగి వెంకటేశ్ నామినేషన్లు ఆమోదించారు. వైకాపా తరఫున డమ్మీ అభ్యర్థి భీశెట్టి వెంకట సత్యవతి, భాజపా తరఫున డమ్మీ అభ్యర్థి చింతకుంట రమేశ్ శ్రీదేవి, కాంగ్రెస్ నుంచి రమేశ్ నాయుడు బీ- ఫారం సమర్పించకపోవడంతో పాటు 10 మంది ఓటర్లు మద్దతుగా ప్రతిపాదించకపోవడంతో వీరి నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన 22 మంది నామపత్రాలు ఆమోదించారు. ఈనెల 29 వరకు వీటి ఉపసంహరణకు గడువు ఉంది. బూడి ముత్యాల నాయుడు నామపత్రంలో కేసులకు సంబంధించి వివరాలు సరిగా లేవని సీఎం రమేశ్ ప్రశ్నించడంతో ఆయన దాఖలు చేసిన నామపత్రాలు పరిశీలించి నిబంధనల మేరకు అన్ని పత్రాలను ఎన్నికల అధికారి రవి పరిశీలించి సరిగా ఉన్నాయని నిర్థారించి ఆమోదించడంతో వివాదానికి తెరపడింది.
నక్కపల్లి, న్యూస్టుడే: ‘పేట’ నియోజకవర్గానికి సంబంధించి ఒక నామినేషన్ తిరస్కరించినట్లు ఆర్వో కె.గీతాంజలి తెలిపారు. నక్కపల్లి కార్యాలయంలో శుక్రవారం నామపత్రాల స్క్రూట్నీ చేపట్టగా, ఇందులో వైకాపా తరఫున డమ్మీగా నామినేషన్ వేసిన కంబాల సందీప్ నామినేషన్ తిరస్కరించినట్లు వెల్లడించారు. 17 సెట్లు ఆమోదించినట్లు వివరించారు. స్క్రూట్నీని ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ రాకేష్కుమార్ పరిశీలించారు. కార్యాలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్, సూర్యనారాయణ, వెంకటరమణ, డీటీలు చైనులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో..
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: అనకాపల్లి అసెంబ్లీకి సంబంధించి 12 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, జేసీ జాహ్నవి ఆధ్వర్యంలో శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. ఈ అసెంబ్లీ స్థానానికి 15 మంది అభ్యర్థులు 30 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వీటిలో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. వైకాపా అభ్యర్థి మలసాల భరత్కుమార్కు డమ్మీగా భార్య నివేదిత, కాంగ్రెస్ అభ్యర్థి ఐఆర్ గంగాధర్కు డమ్మీగా ఆయన కుమారుడు అవినాష్ వేసిన నామినేషన్లతో పాటు స్వతంత్ర అభ్యర్థి కామిరెడ్డి భరత్కుమార్ నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 12 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి.. ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
[ 06-05-2024]
ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరని, అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
సాఫ్ట్‘వేరుకు వైకాపా వైరస్’
[ 06-05-2024]
విశాఖలో పెద్ద సంఖ్యలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఎంతో నైపుణ్యమున్న యువత బయటకు వస్తున్నారు. -
అదీ.. నాయకత్వం!!
[ 06-05-2024]
విశాఖకు ‘హుద్హుద్’ తుపాను చేసిన గాయం చరిత్రలో మరచిపోలేనిది. 2014 అక్టోబరులో విరుచుకుపడిన ఆ ఉపద్రవం ఇప్పటికీ కళ్లముందే కదులుతుంది. -
‘వైకాపా పాలనలో సహజ వనరుల లూఠీ’
[ 06-05-2024]
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్ పిలుపునిచ్చారు. ఆదివారం జగదాంబకూడలిలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
కోడ్.. ఏమైంది?
[ 06-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా అధికార వైకాపా నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. -
ప్రలోభాల ‘పోస్టల్ బ్యాలట్’...!
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఏయూ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలో ఆదివారం ఉదయం పోస్టల్ బ్యాలట్ పోలింగ్ ప్రారంభమైంది. -
ప్రలోభాల వల.. చిక్కితే విలవిలే!!
[ 06-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత వెనకబడిపోయింది. వాణిజ్య రాజధానిగా చెప్పుకొనే విశాఖ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నా జగన్ కనీసం పట్టించుకోలేదు. -
భోగాపురం ఎయిర్పోర్టుకు ‘అల్లూరి’ పేరు : శ్రీభరత్
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టుకు ‘అల్లూరి’ పేరు పెడతామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. -
‘యువతకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం’
[ 06-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.4 వేలు పింఛను అమలు చేయడంతో పాటు యువతకు ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ -
అయిదేళ్లలో కాపులకు రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాపులకు ప్రత్యేకంగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి కాపుల సాధికారత, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వంగవీటి రాధా ప్రకటించారు. -
ఏప్రిల్లో భారీ రికవరీ
[ 06-05-2024]
విశాఖ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ నెలలో 68 ఆస్తి చోరీ కేసులు నమోదు కాగా, వాటిలో 49 కేసులను ఛేదించినట్లు జె.సి.పి. ఫకీరప్ప, డి.సి.పి. వెంకటరత్నంలు వెల్లడించారు. -
రైతుకు ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం
[ 06-05-2024]
ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని భీమిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
కూటమి ప్రభుత్వంలో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
[ 06-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన తక్షణం మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కూటమి(జనసేన) దక్షిణం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. -
జిల్లా అభివృద్ధికి పరి‘శ్రమిస్తా’..!
[ 06-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
కూటమితో పిల్లలకు బంగారు భవిత
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
రౌడీగా మారిన బూడికి బుద్ధి చెప్పండి
[ 06-05-2024]
కాపులంతా ఐక్యంగా ఉండి ఎమ్మెల్యే కన్నబాబురాజును చిత్తుగా ఓడించాలని కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
ఉచిత బస్సు ప్రయాణం: అనిత
[ 06-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లపాటు వైకాపా చేసిన అరాచకాలకు ప్రజలంతా ఈనెల 13న ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
అదిరింది అయ్యన్నా!
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారంలో అయ్యన్నపాత్రుడు వినూత్న పంథా ఎంచుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఎన్టీఆర్ మినీ స్టేడియంకు వచ్చిన ఆయన వాకర్స్తో నడుస్తూ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. -
కూటమి విజయభేరి నేడే
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. -
జనం ఆస్తులకు జగనే గండం
[ 06-05-2024]
ఇలా పదులు, వందలు కాదు వేల ఎకరాల భూములు వైకాపా నేతల చెరలో చిక్కాయి. వాటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఉపశమనం పొందారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు