logo

అనకాపల్లి జిల్లా ఇంటర్‌ విద్య అధికారిణిగా సుజాత

నగరంలోని డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌  బి.సుజాతకు  అనకాపల్లి జిల్లా ఇంటర్మీడియట్‌ విద్య అధికారిణి(డీఐఈఓ)గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు.

Published : 26 Jan 2023 05:28 IST

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: నగరంలోని డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌  బి.సుజాతకు  అనకాపల్లి జిల్లా ఇంటర్మీడియట్‌ విద్య అధికారిణి(డీఐఈఓ)గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఎం.శేషగిరిబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె  బాధ్యతలు స్వీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని