logo

రాత్రి మాయం... ఉదయానికి ప్రత్యక్షం

మదనపల్లెలో నేడు (బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన సాగే రహదారి పక్కన బీటీ కళాశాల ప్రహరీపై ఉన్న తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రంపై సోమవారం కొందరు నల్లరంగు పూశారు.

Published : 30 Nov 2022 04:09 IST

  గోడపై వేసిన ఎన్టీఆర్‌ చిత్రం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : మదనపల్లెలో నేడు (బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన సాగే రహదారి పక్కన బీటీ కళాశాల ప్రహరీపై ఉన్న తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రంపై సోమవారం కొందరు నల్లరంగు పూశారు. దీనిపై పట్టణ ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు రావడంతో గోడపై ఎన్టీఆర్‌ చిత్రాన్ని గీయించే ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం నాటికి గోడపై ఎన్టీఆర్‌ చిత్రం దర్శనమిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని