జైలు నుంచి సిద్ధూ విడుదల
కాంగ్రెస్ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం పటియాలా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. 1988 నాటి గుర్నామ్ సింగ్ హత్య కేసులో దోషిగా తేలిన ఆయన గడచిన 10 నెలలుగా జైలు శిక్ష అనుభవించారు.
ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందన్న కాంగ్రెస్ నేత
పటియాలా: కాంగ్రెస్ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం పటియాలా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. 1988 నాటి గుర్నామ్ సింగ్ హత్య కేసులో దోషిగా తేలిన ఆయన గడచిన 10 నెలలుగా జైలు శిక్ష అనుభవించారు. వాస్తవానికి సుప్రీం కోర్టు ఆయనకు ఏడాది కఠిన కారాగార శిక్షను విధించింది. ఆయన సత్ప్రవర్తన కారణంగా మరో రెండు నెలల శిక్షాకాలం మిగిలి ఉండగానే సిద్ధూ జైలు నుంచి విడుదలయ్యారు. కారాగారం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం సంకెళ్లలో బందీగా ఉందని, దర్యాప్తు సంస్థలు బానిసలుగా మారాయని విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Delhi liquor Scam: రాఘవ్ బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
-
Viral-videos News
Viral Video: పట్టాలపైకి పరుగున వెళ్లి.. నిండు ప్రాణాలు నిలిపి.. మహిళా కానిస్టేబుల్ సాహసం!
-
India News
Odisha Train Tragedy: మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత.. ఎందుకంటే..?
-
Sports News
World Cup: డిస్నీ+ హాట్స్టార్లో ఉచితంగానే ఆసియా కప్, వరల్డ్ కప్
-
Movies News
Kevvu Karthik: సందడిగా జబర్దస్త్ కెవ్వు కార్తిక్ వివాహం.. హాజరైన ప్రముఖులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు