వ్యాక్సిన్‌ ఫార్ములా ఇతరులతో పంచుకోండి..!

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడిన దృష్ట్యా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వ్యాక్సిన్‌ ఫార్ములాను ఇతర సంస్థలతో పంచుకునేలా చర్యలు చేపట్టాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Published : 11 May 2021 20:49 IST
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని