Pushpa The Rule: అది మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్.. ‘పుష్ప-2’పై దేవిశ్రీ కీలక వ్యాఖ్యలు
‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule)ను ఉద్దేశిస్తూ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదొక అత్యద్భుతమైన స్క్రిప్ట్ అన్నారు.
చెన్నై: అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తోన్న ‘పుష్ప- ది రూల్’ (Pushpa The Rule) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎదురుచూస్తున్నారు. సుకుమార్ తమకు ఈసారి ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నారా అని బన్నీ అభిమానులు ఆశగా వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ (Pushpa 2)పై అంచనాలు పెంచేలా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి సినిమా మరో స్థాయిలో ఉండనుందని అన్నారు.
‘‘ఈ సినిమా కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను నేను ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను. కానీ, ఒక విషయాన్ని మాత్రం చెప్పగలను. ఎవరూ ఊహించని విధంగా సుకుమార్ దీన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదొక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్. ఒక సీక్వెన్స్కు సంబంధించిన విజువల్స్ నేను చూశా. ఆ సీక్వెన్స్ గురించి ఎక్కువగా చెప్పను. కాకపోతే అది మాత్రం మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్’’ అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. సినిమాని ఉద్దేశిస్తూ దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
అభిషేక్ పిక్చర్స్ ఎంతోకాలం నుంచి ఇబ్బంది పెడుతోంది: డిస్ట్రిబ్యూటర్ ఆరోపణలపై విజయ్ తండ్రి ఆగ్రహం
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘పుష్ప ది రైజ్’ తెరకెక్కింది. సుకుమార్ దర్శకుడు. రష్మిక (Rashmika) కథానాయిక. 2021లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. పుష్పరాజ్గా అల్లు అర్జున్ పోషించిన పాత్రకు అంతటా విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్గా ఇప్పుడు ‘పుష్ప ది రూల్’ సిద్ధమవుతోంది. పార్ట్ 1కు వచ్చిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని పార్ట్2ను మరింత గ్రాండ్గా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా సెట్కు సంబంధించిన ఓ ఫొటోను ఇటీవల రష్మిక షేర్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివి.. -
నా విషయంలో అలా జరగలేదు: కాజల్ అగర్వాల్
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమా ప్రమోషన్స్తో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారు. -
అందుకే నేను ఇంటర్వ్యూలు ఇవ్వను: ఫహాద్ ఫాజిల్
తానెందుకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వరో ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ తెలిపారు. ఆయన ఏం చెప్పారంటే? -
నయనతారతో టూర్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విఘ్నేశ్ శివన్
దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. -
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ ఆడకపోవడానికి కారణమిదే!
విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కించిన ‘ఫ్యామిలీస్టార్’ పెద్దగా ఆడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
ఆకట్టుకునేలా సమంత కొత్త లుక్.. నయనతార ఫ్యామిలీ పిక్స్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
విషాదంలో ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు
టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట విషాదం నెలకొంది. -
ట్రోల్ చేసేముందు వీడియో చూడండి: నెటిజన్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన జాన్వీ
తన వీడియోపై ట్రోల్ చేసిన నెటిజన్కు జాన్వీ కపూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్రోల్ చేసే ముందు వీడియోను పూర్తిగా చూడాలన్నారు. -
ప్రతి జ్ఞాపకంలోనూ మీరుంటారు.. తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేశ్ ఎమోషనల్ పోస్ట్
కృష్ణ జయంతి సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయన్ని తలచుకుంటున్నారు. మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. -
మహేశ్-రాజమౌళిల సినిమాలో పాత్ర.. కట్టప్ప ఏమన్నారంటే!
మహేశ్-రాజమౌళిల ప్రాజెక్ట్లో (SSMB29) అవకాశంపై నటుడు సత్యరాజ్ మాట్లాడారు. కట్టప్పగా తనను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. -
బాలకృష్ణతో నాకు మంచి అనుబంధం ఉంది: నటి అంజలి
బాలకృష్ణతో తనకు మంచి అనుబంధం ఉందని నటి అంజలి అన్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు. -
చీరలో హొయలొలికించిన ఈషారెబ్బా.. ఆలోచనలో సోనాల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
బాలయ్యబాబు కూర్చొన్న దగ్గర ఏ బాటిల్ లేదు.. అదంతా సీజీ: నాగవంశీ
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో బాలకృష్ణ కూర్చొన్న కుర్చీ దగ్గర మందుబాటిల్ ఉందంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను వైరల్ చేశారు. దీనిపై నిర్మాత నాగవంశీ స్పష్టత ఇచ్చారు. -
పోలీసులతో గొడవపడ్డ నివేదా పేతురాజ్.. వైరలవుతోన్న వీడియో
పోలీసులతో నివేదా పేతురాజ్ గొడవ పడుతోన్న వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. -
చెప్పులు వేసుకోవడం మానేశాను.. కారణమిదే: విజయ్ ఆంటోని
తాను చెప్పులు లేకుండా నడవడానికి కారణాన్ని విజయ్ ఆంటోని వివరించారు. భవిష్యత్తులోనూ చెప్పులు వేసుకోనన్నారు. -
బీచ్ ప్రేమలో మెహరీన్.. మీనాక్షి చౌదరి తెల్ల చీర, మల్లెపూలు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
₹99కే మల్టీఫ్లెక్స్లో సినిమా..! ఒక్క రోజు మాత్రమే..
సినీ ప్రేక్షకుల కోసం థియేటర్ యాజమాన్యం ఓ ఆఫర్ ప్రకటించింది. సినిమా లవర్స్ డే రోజు కేవలం ₹99కే సినిమా చూసే సదుపాయాన్ని అందిస్తోంది. -
ఏం మాట్లాడుతున్నావ్.. నరాలు కట్ అయిపోయాయ్: ఎస్కేయన్
‘రఫా’ ఘటన గురించి తెలిసే సినీ సెలబ్రిటీలు పోస్ట్ పెడుతున్నారా? ఇమేజ్ షేర్ చేస్తున్నారా? అని తెలుసుకోవాలనుందన్నారు నిర్మాత ఎస్కేయన్. -
రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు మరోసారి నోటీసులు
సినీ నటి హేమకు సీసీబీ పోలీసు మరోసారి నోటీసులు జారీ చేశారు. -
‘బుజ్జి’ విషయంలో.. ఎలాన్ మస్క్కు నాగ్ అశ్విన్ విజ్ఞప్తి
ఎలాన్ మస్క్కు టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే? -
చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను: మమ్ముట్టి
సినిమాల నుంచి విరామం తీసుకునే ఆలోచన తనకు లేదని మలయాళ నటుడు మమ్ముట్టి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!