ఎమ్మెల్సీ ఎన్నికలపై టీకాంగ్రెస్ సమావేశం
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఎన్నికలు జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నేతలతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు విషయంలో డీసీసీ అధ్యక్షుడు, ముఖ్యనేతలు శ్రద్ధ వహించాలని ఉత్తమ్ సూచించారు.
ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన మాణికం ఠాగూర్..గాంధీభవన్లో శనివారం జరిగిన పీసీసీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ అంశాలు చర్చించడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. నెలలో రెండు సార్లు కోర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని..అన్ని విషయాలు చర్చించుకుందామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
-
నారు పోశావా.. నీరు పెట్టావా.. మా భూములపై నీ పెత్తనం ఏంటీ?
-
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
-
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
-
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్