రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్
ఖైరతాబాద్, న్యూస్టుడే: రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం సమగ్ర కులగణన చేపట్టాలన్నారు. గురువారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు ముగిసినందున ఎన్నికల కమిషన్ అనుమతితో కులగణన ప్రారంభించాలన్నారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల పెంపుపై సీఎంతో చర్చిస్తామన్నారు. సమావేశంలో బీసీ కులసంఘాల ఐకాస ఛైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు నగేశ్, సతీష్యాదవ్, శివాచారి, సంతోష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రచార ప్రభుత్వం కాదు: తెదేపా ఎంపీ కలిశెట్టి
తమది కూల్చే ప్రభుత్వం కాదని.. ఆస్తులు కాపాడే ప్రభుత్వమని విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. -
ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయి
లోక్సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నామని, వాటిపై అంతర్గతంగా సమీక్షించుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. -
గాడి తప్పిన రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలి
‘గడిచిన ఐదేళ్లలో విశృంఖల పాలనతో అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ మీరు (చంద్రబాబు) గాడిలో పెడతారన్న నమ్మకంతో ప్రజలు చారిత్రాత్మకమైన ఆధిక్యంతో అధికారంలోకి తీసుకొచ్చారు. -
అవినీతి పాలనను అంతమొందించారు: పురందేశ్వరి
గత ప్రభుత్వ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. -
ప్రమాణ స్వీకార వేదికపై అమిత్ షా, తమిళిసై సీరియస్ సంభాషణ!
చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏదో అంశంపై సీరియస్గా చర్చించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
పట్టించుకోని నాయకులకు పదవులెందుకు?
అయ్యా సమస్య వచ్చిందని చెబితే పట్టించుకోని నాయకులకు పదవులు ఎందుకని ఎంపీ అవినాష్రెడ్డి ఎదుట కడప వైకాపా కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
సంక్షిప్తవార్తలు
మాచర్ల నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాల్పడిన నేరాలకు సంబంధించిన నాలుగు కేసులలో ప్రాసిక్యూషన్ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ను రాష్ట్ర ప్రభుత్వం ‘స్పెషల్ కౌన్సిల్’గా నియమించింది. -
ఏక వ్యక్తి పాలనకు ప్రజల చరమగీతం: శరద్ పవార్
ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని లోక్సభ ఎన్నికల్లో ప్రజలు చాటిచెప్పారని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. -
అరుణాచల్ సీఎంగా మళ్లీ పెమా ఖండూ
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర భాజపా శాసనసభాపక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఎటూ తేల్చుకోలేకపోతున్నా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను గెలుపొందిన వయనాడ్ (కేరళ), రాయ్బరేలీ (యూపీ) లోక్సభ నియోజకవర్గాల్లో దేనిని వదులుకోవాలనే దానిపై అయోమయంలో ఉన్నారు. -
భాగవత్ జీ! మీ సంరక్షణలోనే లోపం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఇప్పుడు అసంబద్ధమైనదిగా మిగిలిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జయారెడ్డి
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి నియమితులయ్యారు. -
రైతులకు భరోసా ఏదీ?
రైతుభరోసా పథకం కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 ఇస్తామన్న హామీ అమలుపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, డిసెంబరు 9న రైతుభరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు, నీటి మీది రాతలే అని తేలిపోయిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. -
నేడు భారాస ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ భారాస ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి గురువారం ఉదయం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
తెలంగాణలో 88 అసెంబ్లీ స్థానాలు సాధిస్తాం
భవిష్యత్తులో తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల్లో భాజపా 88 సీట్లు సాధిస్తుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
భారత కంపెనీల ‘బ్రాండ్’ బాజా.. టాప్ 100లో ఈ నాలుగింటికి చోటు
-
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రచార ప్రభుత్వం కాదు: తెదేపా ఎంపీ కలిశెట్టి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వర్చువల్ క్రెడిట్ కార్డ్ గురించి ఈ విషయాలు తెలుసా?
-
విరాట్.. కాస్త ఓర్పు ప్రదర్శించు చాలు: గావస్కర్