ఐదో వికెట్‌ కోల్పోయిన టీమ్‌ఇండియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌(9) వేడ్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు...

Published : 19 Jan 2021 12:25 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌(9) వేడ్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 265/5గా నమోదైంది. ప్రస్తుతం క్రీజులో పంత్‌(58), వాషింగ్టన్‌ సుందర్‌(1) ఉన్నారు. 88 ఓవర్లకు టీమ్‌ఇండియా 267/5తో నిలిచింది. విజయానికి ఇంకా 61 పరుగుల దూరంలో ఉంది. 

ఇవీ చదవండి..
అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు.. 
ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని