PAK X AFG: మ్యాచ్ తర్వాత కూడా పాక్కు షాకిచ్చిన అఫ్గానిస్థాన్!
మ్యాచ్ ఓడిపోయిన దాని కంటే.. ప్రెజెంటేషన్ సమయంలో ఓ అఫ్గాన్ (Afghanistan) క్రీడాకారుడు చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ను మరింత సిగ్గుపడేట్లు చేశాయి. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే..
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ (Pakistan)పై అఫ్గానిస్థాన్ (Afghanistan) సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. కానీ, పాక్ను ఈ విజయం కంటే మరింత ఎక్కువ సిగ్గుపడేట్లు చేసే ఘటన మ్యాచ్ అనంతరం చోటు చేసుకొంది. అఫానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (87 పరుగులు) జట్టు విజయానికి బలమైన పునాదులు వేశాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘నేను ఈ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ను పాక్ నుంచి బలవంతంగా వెళ్లగొట్టిన నా అఫ్గానిస్థాన్ ప్రజలకు అంకితం చేస్తున్నాను’’ అని అన్నాడు. దీంతో ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
నేను పాజిటివ్ మైండ్తోనే బ్యాటింగ్కు దిగాను. గుర్బాజ్తో నాకు మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో బాగా ఉపయోగపడుతుంది. మేము అండర్-16 నుంచి కలిసి ఆడాం. మైదానంలో గుర్బాజ్ నాకు అండగా ఉన్నాడు. మ్యాచ్ను మా వైపు తిప్పుకోవడానికి ఇది చాలా ఉపయోగపడింది. ఈ విజయంతో నేను, నా దేశం గొప్పగా ఫీలవుతున్నాం
- జద్రాన్
వాస్తవానికి తాలిబన్లు, యుద్ధాల కారణంగా కొన్నేళ్ల క్రితమే లక్షల మంది అఫ్గాన్ వాసులు తలదాచుకోవడానికి పాకిస్థాన్కు వచ్చారు. అమెరికా అఫ్గాన్ నుంచి వెళ్లిన తర్వాత తాలిబన్ల పాలన రావడంతో అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో పాక్లో ఆశ్రయం పొందిన వారు ఇక్కడే శరణార్థి శిబిరాల్లో, చిన్నా చితకా పనులు చేసుకొంటూ పొట్టపోసుకుంటున్నారు. ఇలా జీవిస్తున్నవారి సంఖ్య 17 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఈ నెల మొదట్లో పాక్ ప్రభుత్వం వీరందరిని హఠాత్తుగా ఖాళీ చేయమని ఆదేశించింది.
ఛాంపియన్కు ఏమైంది?.. ప్రపంచకప్లో ఇంగ్లాండ్ ఎందుకిలా?
నవంబర్ 1లోపు దేశాన్ని వీడాలని పాక్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీంతో గతిలేక అఫ్గాన్ వాసులు పాక్ను వీడుతున్నారు. అక్టోబర్ 21న కూడా 3,248 అఫ్గాన్ జాతీయులు దేశాన్ని వీడినట్లు పాక్ రేడియో వెల్లడించింది. ఇప్పటి వరకు 51 వేల మందిని దేశం నుంచి పంపించి వేసినట్లు పాక్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలపై అఫ్గాన్ వాసుల్లో అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం నెలకొని ఉంది. తాజాగా జద్రాన్ ప్రకటనతో అఫ్గన్ శరణార్థులకు సంఘీభావం తెలిపినట్లైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM