Electricity bill:తమిళనాడులో కరెంటు బిల్లు తక్కువ
దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు చెల్లించే నెలవారీ కరెంటు ఛార్జీలు తమిళనాడులో అత్యంత తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్లలో చాలా ఎక్కువ. తెలంగాణలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2022-23కు) కరెంటు ఛార్జీలు
మహారాష్ట్రలో ఎక్కువ
రాష్ట్రాల వారీ పరిస్థితిపై తెలంగాణ డిస్కంల అధ్యయనం
ఇంధన ఛార్జీల పెంపుపై ఈఆర్సీ బహిరంగ విచారణ నేపథ్యం
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు చెల్లించే నెలవారీ కరెంటు ఛార్జీలు తమిళనాడులో అత్యంత తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్లలో చాలా ఎక్కువ. తెలంగాణలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2022-23కు) కరెంటు ఛార్జీలు పెంచాలని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెల 27న ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి అందజేశాయి. వీటిపై వచ్చే నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులపై రాష్ట్ర డిస్కంలు అధ్యయనం చేశాయి. వీటి ప్రకారం చూస్తే 200 యూనిట్లు కరెంటు వాడుకునే ఒక ఇంటి కరెంటు బిల్లు మహారాష్ట్రలో రూ.1,689, రాజస్థాన్లో రూ.1,666గా ఉంది. అదే తమిళనాడులో రూ.415. తమిళనాడు ప్రభుత్వం రాయితీ ఎక్కువగా ఇవ్వడమే ఇందుకు కారణమని తేలింది. ఇక ఇదే 200 యూనిట్లకు మహారాష్ట్రలో యూనిట్కు రూ.8.72 చొప్పున, తెలంగాణలో రూ.4.30, ఏపీలో రూ.3.60, తమిళనాడులో రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు.
నిబంధన ఇలా...
సాధారణంగా ఒక రాష్ట్రంలో యూనిట్ కరెంటు సరఫరాకు సగటు వ్యయం(ఏవరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై- ఏసీఎస్) ఎంత అనేది అధ్యయనం చేసి దానికన్నా 20 శాతం ఎక్కువ లేదా 20 శాతం తక్కువ ఉండేలా అన్ని వర్గాలకు కరెంటు ఛార్జీలు నిర్ణయించాలని విద్యుత్ చట్టం చెబుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు డిస్కంలు కరెంటు ఛార్జీలను నిర్ణయించడం వల్ల ఈ నిబంధన ఎక్కడా అమలవడం లేదు. ఉదాహరణకు తెలంగాణలో ఏసీఎస్ రూ.7.14. దీనికి 20 శాతం ఎక్కువ లేదా తక్కువ అంటే కనిష్ఠంగా రూ.5.71, గరిష్ఠంగా రూ.8.56 చొప్పున మాత్రమే కరెంటు ఛార్జీని అన్ని వర్గాల నుంచి తెలంగాణ డిస్కంలు వసూలు చేయాలి. కానీ రాష్ట్రంలో ఎవరైనా 50 యూనిట్లలోపు కరెంటు వాడుకుంటే యూనిట్కు రూ.1.45 మాత్రమే వసూలు చేస్తున్నారు. పక్కనున్న మహారాష్ట్రలో యూనిట్కు 50 యూనిట్లలోపు వాడుకుంటే రూ.1.14 చొప్పున మాత్రమే బిల్లు వేస్తున్నారు. ఈ కేటగిరీకి తమిళనాడు, కర్ణాటకలలో పూర్తి ఉచితం.
* 51 నుంచి 100 యూనిట్లలోపు కరెంటు వాడుకునే ఇళ్లకు దేశంలోనే అతి తక్కువగా తమిళనాడులో యూనిట్కు రూ.1.50, ఏపీ, తెలంగాణలో రూ.2.60 ఛార్జీ వేస్తుంటే అత్యంత ఎక్కువగా రాజస్థాన్లో రూ.6.78 వసూలు చేస్తున్నారు.
* పేదలకు తక్కువ ఛార్జీ వేస్తున్నా, అధికంగా కరెంటు వాడుకునేవారిపై నిబంధనలకు విరుద్ధంగా చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు. తెలంగాణలో నెలకు 400 యూనిట్లకు పైగా కరెంటు వాడుకుంటే సగటున రూ.9 నుంచి 10 వరకూ ఛార్జీ వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!