కేసీఆర్‌ ప్రశ్నలకు నీతి ఆయోగ్‌ సమాధానమివ్వాలి: వినోద్‌కుమార్‌

సీఎం కేసీఆర్‌ లేవనెత్తిన ప్రశ్నలకు నీతి ఆయోగ్‌ సమాధానమివ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా

Published : 07 Aug 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ లేవనెత్తిన ప్రశ్నలకు నీతి ఆయోగ్‌ సమాధానమివ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా కేంద్రం ఎందుకివ్వలేదో వెల్లడించాలన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  కేంద్రం, నీతి ఆయోగ్‌ల పనితీరులో ఇకనైనా మార్పు వస్తుందని అంతా ఆశిస్తున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని