‘వజ్ర’సంకల్పం.. విగ్రహాలు సిద్ధం!

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని కళాకారులు జాతీయ నాయకుల విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయ సమీపంలోని ఓ విగ్రహాల తయారీ కేంద్రంలో జాతిపిత మహాత్మాగాంధీ, భారత

Published : 14 Aug 2022 05:16 IST

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని కళాకారులు జాతీయ నాయకుల విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయ సమీపంలోని ఓ విగ్రహాల తయారీ కేంద్రంలో జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ తదితర విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ భీమవరంలో ఆవిష్కరించిన అల్లూరి సీతారామారాజు విగ్రహాన్ని కూడా విజయవాడలో తామే తయారు చేశామని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశం గర్వించదగిన మరిన్ని దివంగతనేతల విగ్రహాలకు జీవం పోస్తామని ఆ కేంద్రం యజమాని, శిల్పి ప్రసాద్‌బాబు తెలిపారు.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని