అమ్మవారి దీక్ష స్వీకరించిన సంజయ్‌

శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ శుక్రవారం కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయంలో అమ్మవారి దీక్ష

Published : 24 Sep 2022 05:12 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం: శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ శుక్రవారం కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయంలో అమ్మవారి దీక్ష స్వీకరించారు. గురువారం రాత్రి పెద్ద అంబర్‌పేట్‌లో జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు సభ తర్వాత నేరుగా ఆయన కరీంనగర్‌ చేరుకున్నారు. తెల్లవారు జామున అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష స్వీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని