ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో కరీంనగర్‌లో మధుమేహంపై రాష్ట్ర సదస్సు

మధుమేహంతో బాధపడుతున్న వారికి మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో కరీంనగర్‌లో ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్‌ జిల్లా ఫిజీషియన్ల సంఘం సదస్సు నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విజయమోహన్‌రెడ్డి తెలిపారు.

Published : 31 Mar 2023 04:07 IST

కరీంనగర్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: మధుమేహంతో బాధపడుతున్న వారికి మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో కరీంనగర్‌లో ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్‌ జిల్లా ఫిజీషియన్ల సంఘం సదస్సు నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విజయమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం కరీంనగర్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని