GHMC: వాడివేడిగా జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ సమావేశం..

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రజా సమస్యలపై కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. తెరాస కార్పొరేటర్లు మాట్లాడుతూ భాజపా వాళ్లకు వరికి గోధుమలకు తేడా తెలియదని ఆరోపించారు.

Published : 12 Apr 2022 13:48 IST

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రజా సమస్యలపై కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. తెరాస కార్పొరేటర్లు మాట్లాడుతూ భాజపా వాళ్లకు వరికి గోధుమలకు తేడా తెలియదని ఆరోపించారు.

Tags :

మరిన్ని