KA Paul: అంధకారం.. అప్పుల ఊబి.. ఇదే ఆంధ్రప్రదేశ్: కేఏ పాల్
ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మగ్గుతోందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. హైదరాబాద్లో తెలంగాణ గవర్నర్తో ఆయన భేటీ అయ్యారు. మరో 20 ఏళ్లపాటు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏపీని అప్పుల నుంచి బయట పడవేయలేరని పేర్కొన్నారు.
Published : 13 Apr 2022 15:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..