KA Paul: అంధకారం.. అప్పుల ఊబి.. ఇదే ఆంధ్రప్రదేశ్‌: కేఏ పాల్‌

ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మగ్గుతోందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. హైదరాబాద్‌లో తెలంగాణ గవర్నర్‌తో ఆయన భేటీ అయ్యారు. మరో 20 ఏళ్లపాటు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏపీని అప్పుల నుంచి బయట పడవేయలేరని పేర్కొన్నారు.

Published : 13 Apr 2022 15:27 IST

ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మగ్గుతోందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. హైదరాబాద్‌లో తెలంగాణ గవర్నర్‌తో ఆయన భేటీ అయ్యారు. మరో 20 ఏళ్లపాటు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏపీని అప్పుల నుంచి బయట పడవేయలేరని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని