Odisha: బోటు ఆపరేటర్ల మధ్య వివాదం.. సరస్సులో చిక్కుకున్న 400 మంది పర్యాటకులు!

పడవ నడిపే రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో  వందల మంది పర్యాటకులు సరస్సులో చిక్కుకుపోయిన ఘటన ఒడిశాలో జరిగింది. సత్పాద వద్ద పడవ నడిపే రెండు వర్గాల మధ్య వివాదంతో 30కి పైగా పడవలు..సరస్సులోనే స్తంభించిపోయాయి.

Published : 17 Apr 2022 14:39 IST

పడవ నడిపే రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో  వందల మంది పర్యాటకులు సరస్సులో చిక్కుకుపోయిన ఘటన ఒడిశాలో జరిగింది. సత్పాద వద్ద పడవ నడిపే రెండు వర్గాల మధ్య వివాదంతో 30కి పైగా పడవలు..సరస్సులోనే స్తంభించిపోయాయి.

Tags :

మరిన్ని