Tirumala: భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు: తితిదే ఈవో జవహర్ రెడ్డి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేయనున్నట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో రద్దు చేసిన సర్వదర్శన టోకెన్ల జారీని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

Published : 18 Apr 2022 10:58 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేయనున్నట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో రద్దు చేసిన సర్వదర్శన టోకెన్ల జారీని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని