Nellore: నెల్లూరులో వర్గ విభేదాలపై సీఎం జగన్ ఆగ్రహం..
నెల్లూరు జిల్లాలో వైకాపా వర్గపోరుపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ పోటాపోటీగా సభలు నిర్వహించడం, ఫ్లెక్సీల గొడవ, పరోక్ష విమర్శలపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఇరువురికీ చీవాట్లు పెట్టిన జగన్ పార్టీనే ప్రధానమనే విషయం గుర్తించుకోవాలని స్పష్టంచేసినట్లు తెలిసింది.
Published : 21 Apr 2022 09:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!