Nellore: నెల్లూరులో వర్గ విభేదాలపై సీఎం జగన్ ఆగ్రహం..

నెల్లూరు జిల్లాలో వైకాపా వర్గపోరుపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ పోటాపోటీగా సభలు నిర్వహించడం, ఫ్లెక్సీల గొడవ, పరోక్ష విమర్శలపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఇరువురికీ చీవాట్లు పెట్టిన జగన్ పార్టీనే ప్రధానమనే విషయం గుర్తించుకోవాలని స్పష్టంచేసినట్లు తెలిసింది.

Published : 21 Apr 2022 09:31 IST

నెల్లూరు జిల్లాలో వైకాపా వర్గపోరుపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ పోటాపోటీగా సభలు నిర్వహించడం, ఫ్లెక్సీల గొడవ, పరోక్ష విమర్శలపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఇరువురికీ చీవాట్లు పెట్టిన జగన్ పార్టీనే ప్రధానమనే విషయం గుర్తించుకోవాలని స్పష్టంచేసినట్లు తెలిసింది.

Tags :

మరిన్ని