PM Modi: భారత్, బ్రిటన్ భాగస్వామ్యం తుపాను హెచ్చరిక లాంటిది: బ్రిటన్ ప్రధాని
అనాగరిక దేశాల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న వేళ భారత్, బ్రిటన్ భాగస్వామ్యం తుపాను సమయంలో హెచ్చరిక వంటిదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, శుద్ధ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపారు..
Published : 22 Apr 2022 14:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!