PM Modi: భారత్, బ్రిటన్ భాగస్వామ్యం తుపాను హెచ్చరిక లాంటిది: బ్రిటన్ ప్రధాని

  అనాగరిక దేశాల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న వేళ భారత్, బ్రిటన్ భాగస్వామ్యం తుపాను సమయంలో హెచ్చరిక వంటిదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, శుద్ధ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపారు..

Published : 22 Apr 2022 14:28 IST

  అనాగరిక దేశాల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న వేళ భారత్, బ్రిటన్ భాగస్వామ్యం తుపాను సమయంలో హెచ్చరిక వంటిదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, శుద్ధ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపారు..

Tags :

మరిన్ని