PM Modi: భారత్, బ్రిటన్ భాగస్వామ్యం తుపాను హెచ్చరిక లాంటిది: బ్రిటన్ ప్రధాని
అనాగరిక దేశాల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న వేళ భారత్, బ్రిటన్ భాగస్వామ్యం తుపాను సమయంలో హెచ్చరిక వంటిదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, శుద్ధ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపారు..
Published : 22 Apr 2022 14:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి