Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం

రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలపై మంత్రులు మండిపడ్డారు. చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేయడమే పవన్ కల్యాణ్ లక్ష్యమని పరిశ్రమలు, ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్  విమర్శించగా.. రైతుల పేరు చెప్పుకుని కనీసం ఎమ్మెల్యేగానైనా గెలవాలని పవన్ కలలు కంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు.

Published : 24 Apr 2022 21:57 IST

రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలపై మంత్రులు మండిపడ్డారు. చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేయడమే పవన్ కల్యాణ్ లక్ష్యమని పరిశ్రమలు, ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్  విమర్శించగా.. రైతుల పేరు చెప్పుకుని కనీసం ఎమ్మెల్యేగానైనా గెలవాలని పవన్ కలలు కంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు.

Tags :

మరిన్ని